రాష్ర్టానికి సీఎంగా కేసీఆర్ ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో మంగళవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పార్టీ అధ్యక్ష�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ వేడుకలకు వేళయింది. ఈనెల 27వ తేదీన నిర్వహించనుండగా.. రెండు రోజుల(25వ తేదీ) ముందుగానే పండుగ వాతావరణం నెలకొంటున్నది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా రూపుదిద్దుకుందని, బీఆర్ఎస్ జెండా రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ గొప్ప మనసున్న నేతని.. పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం కొడంగల్లోని మురహరి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర�
ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం తెలంగాణ ప్రభుత్వ హ యాంలో సస్యశ్యామలంగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయార్రావు అన్నారు.
ఇతర పార్టీల నాయకులు చేసే చిల్లర రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కుభీర్లోని ఓ జిన్నింగ్ మిల్లులో బుధవారం పార్టీ మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్ అధ్యక్ష�