బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలే బలమని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామాలు, వార్డుల స్థాయిలో విస్తృతంగా నిర్వహించి లక్ష్యాన్ని సాధించాలని స�
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ పట�
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం తాండూరు నియోజకవర్గంలో..అలాగే, హైదరాబాద్ మణికొండలోని రోహిత్రెడ్డి నివాసంలో వేడుకలు ఘనంగా జరిగియి. నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకు�
ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఆర్థికసాయం అందజేసి అండగా నిలిచా రు.
బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సుమన్పై కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు శనివారం తెల�
BRS Activists | ఊట్కూర్ పెద్ద చెరువులో నిల్వ ఉన్న నీరు రైతుల సాగుకు అత్యంత అవసరమని, తూములు తెరిచి ఉంచడం వల్ల భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
‘సర్' పట్ల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. శంభీపూర్లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆ�
కేంద్రం జూన్ 25 నుంచి చేపట్టనున్న సర్పై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సీరియస్గా ఉండాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో అర్హుల ఓట్లు పోవద్దు.. దొంగ ఓట్లు ఉండవద్�
ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మోసాల ప్రభుత్వంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆరోపించారు. అబద్ధపు హామీలతో అధికారాన్ని చే�
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అధైరపడొద్దని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కార్యకర్తలకు భరోసా నింపారు. శుక్రవారం మండల బీఆర్ఎస్ నూతన కమిటీతోపాటు 200మంది కార్యకర్తలు
గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీ�
గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నా పోలీసులు పట్టించుకోరా అని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్
వర్గల్ కేంద్రంగా ఆదివారం రాత్రి మట్టి మాఫియా చెలరేగింది. టీజీఐసీ ప్రాంతం నుంచి రాత్రికి రాత్రే టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన బీఆర్ఎస్ వర్గల్ కార్యకర్�