‘సర్' పట్ల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. శంభీపూర్లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆ�
కేంద్రం జూన్ 25 నుంచి చేపట్టనున్న సర్పై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సీరియస్గా ఉండాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో అర్హుల ఓట్లు పోవద్దు.. దొంగ ఓట్లు ఉండవద్�
ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మోసాల ప్రభుత్వంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆరోపించారు. అబద్ధపు హామీలతో అధికారాన్ని చే�
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అధైరపడొద్దని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కార్యకర్తలకు భరోసా నింపారు. శుక్రవారం మండల బీఆర్ఎస్ నూతన కమిటీతోపాటు 200మంది కార్యకర్తలు
గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీ�
గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నా పోలీసులు పట్టించుకోరా అని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్
వర్గల్ కేంద్రంగా ఆదివారం రాత్రి మట్టి మాఫియా చెలరేగింది. టీజీఐసీ ప్రాంతం నుంచి రాత్రికి రాత్రే టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన బీఆర్ఎస్ వర్గల్ కార్యకర్�
సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అంటే ఎం తో అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. కా నీ.. ఇక్కడ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ నా యకులు ఫ్యాక్షన్ రాజకీయాల వైపు అడుగు లు వేస్తున్నారు.
అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రలోభాలకు గురిచేసినా వీరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ శ్రేణులకు అందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఈ రెండేండ్లలో రాష్ర్టానిక�
మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో 11వ డివిజన్లో పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా మొత్తం పోలీసు యంత్రాంగం అక్కడే ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. విపక్ష పార్టీలను ప్రలోభపెట్టినా ఎవరూ లొ�
బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తిలేదని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచా�
కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమంటే తెలంగాణ రాష్ర్టాన్ని అవమానించడమేనని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో జడ్పీ మాజీ చైర్మన్ దఫ