420 హామీల పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ కార్యకర్తలకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. అరచేతిలో వైకుంఠం చూపి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా అన్ని వర్గాలకూ బాకీ పడిందని మండి�
పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని కామారెడ్డి జిల్లా తాడ్వాయికి చెందిన బీఆర్ఎస్ నాయకులు స్పష్టంచేశారు. తాడ్వాయి మండలంలోని సంగోజీవాడి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త త�
Chittem Rammohan reddy | సోమవారం మక్తల్ నియోజకవర్గంలోని నర్వా మండల కేంద్రంలో నర్వ మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నర్వ భారత రాష్ట్ర సమితి స్థానిక సంస్థల ఎన్నికల కార్యకర్తల కార్యాచరణ స�
‘ఎన్నికల హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా?’ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ప్రశ్నించారు. అక్రమ కేసులు, తప�
‘బతికి ఉన్నంత కాలం గోపన్న మాకు అండగా నిలిచారు..’ ‘ఆయన ఆకస్మికంగా మరణించడంతో కష్టాల్లో ఉన్న గోపన్న కుటుంబానికి మేము అండగా నిలుస్తాం.. ’ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు,నేతలతో పాటు వారి కుటుంబసభ్యులు భరోసా ఇస్�
దసరా తర్వాత డేట్ ఫిక్స్ చేస్తే తానే భద్రాచలం వస్తానని.. అక్కడి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును, కాంగ్రెస్ను అక్కడే బొందపెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ ప్రతిష్టతకు పనిచేస్తూనే సొంతగా వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావాలని బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు జుబేర్ అన్నారు.
జిల్లాలో కాంగ్రెస్ మార్క్ పోలీస్ రాజ్యం నడుస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పోలీసు నిర్బంధకాండకు అడ్డూఅదుపు
బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పార్టీ విజయానికి కష్టపడి పని చేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణాధ్యక్షుడ�
‘వచ్చేది తమ ప్రభుత్వమే.. పోలీసులు ఈ విషయాన్ని గుర్తుకుపెట్టుకొని విధులు నిర్వహించాలి.. పోలీసులు న్యాయం పక్షాన ఉండాలే తప్పా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో తప్పుడు కేసులు నమోదు చేయొద్దు.. అత్యుత్సాహం ప్రదర్శ
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాల దాడి హేయమైన చర్య అని రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎ�
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గులాబీ జెండా ఎగరాలని, ప్రతి కార్యకర్త కేసీఆర్, కేటీఆర్ సైనికులుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి పిలుపునిచ్చ