అందరి చూపు.. బీఆర్ఎస్ వైపే..
స్థానిక ఎన్నికల వేళ..కాంగ్రెస్, బీజేపీల నుంచి గులాబీ పార్టీలో చేరుతున్న నాయకులు, కార్యకర్తలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి చూపు బీఆర్ఎస్ వై�
ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్లోనే కార్యకర్తలకు భరోసా ఉంటుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆపదలో ఆదుకుంటూ, అవసరానికి సాయపడుతూ ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకోవాలనేదే �
కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారంలోని బాబా ఫంక్షన్హాల్లో సోమవారం బీఆర్ఎస్మండలశాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహ
కాంగ్రెస్ నాయకులకు ఓటమి భయం పట్టుకోవడంతో బీఆర్ఎస్ ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ అనుచరులు గూండాగిరి చేస్తున్నారు.
మణుగూరులో ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యాలయం తమదంటూ కొన్ని రోజులుగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. పత్రాలు చూపించి నిరూపించుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు సోషల్మీడియా ద్వారా �
జూబ్లీహిల్స్లో రోజురోజుకూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ అనుచరుల దాడులు పేట్రేగిపోతున్నాయి. రెండ్రోజుల కిత్రం నవీన్ యాదవ్ మీడియా ముఖంగా ‘ఇంటి నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు మళ్లీ ఇల్
బోరబండ డివిజన్ సైట్-1 లో తమ తల్లి మాగంటి సునీతకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మాగంటి అక్షర, దిశిరలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 50 మందికి మించకుండా కేవ
తాను ఉన్నంతకాలంలో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండాను ఎగురనీయనని మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువనర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. మాగంటి బిడ్డలకు తాను బాబాయ్లా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సోమవారం రహ్మత్నగర్�
420 హామీల పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ కార్యకర్తలకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. అరచేతిలో వైకుంఠం చూపి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా అన్ని వర్గాలకూ బాకీ పడిందని మండి�
పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని కామారెడ్డి జిల్లా తాడ్వాయికి చెందిన బీఆర్ఎస్ నాయకులు స్పష్టంచేశారు. తాడ్వాయి మండలంలోని సంగోజీవాడి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త త�
Chittem Rammohan reddy | సోమవారం మక్తల్ నియోజకవర్గంలోని నర్వా మండల కేంద్రంలో నర్వ మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నర్వ భారత రాష్ట్ర సమితి స్థానిక సంస్థల ఎన్నికల కార్యకర్తల కార్యాచరణ స�
‘ఎన్నికల హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా?’ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ప్రశ్నించారు. అక్రమ కేసులు, తప�
‘బతికి ఉన్నంత కాలం గోపన్న మాకు అండగా నిలిచారు..’ ‘ఆయన ఆకస్మికంగా మరణించడంతో కష్టాల్లో ఉన్న గోపన్న కుటుంబానికి మేము అండగా నిలుస్తాం.. ’ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు,నేతలతో పాటు వారి కుటుంబసభ్యులు భరోసా ఇస్�
దసరా తర్వాత డేట్ ఫిక్స్ చేస్తే తానే భద్రాచలం వస్తానని.. అక్కడి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును, కాంగ్రెస్ను అక్కడే బొందపెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.