సంగారెడ్డి జిల్లా కల్హేర్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి వీరాభిమాని, బీఆర్ఎస్ కార్యకర్త హరిసింగ్ దారుణ హత్యకు గురయ్యాడు. కొత్తచెరువుతండాకు చెందిన హరిసింగ్(50)కు తండాలో సొంత ఇల్లు కూడా లేని స్థితిల�
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో బీఆర్ఎస్ కార్యకర్త హరిసింగ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్హేర్ మండలం కొత్తచెరువు తండాకు చెందిన హరిసింగ్(50) తండాలో సొంత ఇల్లు క�
Singireddi Niranjan Reddy | బీఆర్ఎస్ కార్యకర్త గొల్ల మొగిలి కూతురి పెళ్లి పతానం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై పెళ్లికూతురును ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పెళ్లిక
కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నది ఒకటి గ్రామాల్లో జరుగుతున్నది మరొకటి. ప్రభుత్వ పనితీరుపై గ్రామసభలో నిరసనల హోరు కొనసాగుతున్నది. రెండోరోజూ బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించిన గ్రామసభల్లో ప్రభుత్
MLA Vemula | పార్టీ కార్యకర్తలకు(BRS activists) బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(MLA Vemula )అన్నారు. నిజామాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన బీఅర్ఎస్ పార్ట
మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ కార్యకర్త వరికుప్పల మహేశ్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వివిధ రాజకీయ, యువజన సంఘాల నాయకులు మహేశ్ మృతదేహానికి నివాళులర్పించా�
తెలంగాణే ధ్యాసగా గులాబీ జెండాను ఎత్తుకున్న ఆ గుండె, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేకపోయింది. మొన్నటి లోక్సభ ఎన్నికల కౌంటింగ్ను రోజంతా టీవీల్లో చూస్తూ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదన�
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లో దళిత కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకుపై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, స్థానిక జడ్పీటీసీ రాధ భర్త కాటిపెల్లి శ్రీనివాస్రెడ్డి దౌర్జన్యానిక�
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడేనికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మాదగోని రమేశ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వాట్సాప్ స్టేటస్ విషయమై ఎస్సై అంతిరెడ్డి తనను స్ట
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్లో బీఆర్ఎస్ నాయకుడు, యువ రైతుపై కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. కాసర్లపహాడ్కు చెందిన మెండె సురేశ్ గ్రామ శివారులోని సొంత భూమిలో డ్రాగన�
Padmadevender Reddy | బీఆర్ఎస్ పార్టీ(BRS )కార్యకర్తలకు(Activists) అండగా నిలుస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి(Padmadevender Reddy) అన్నారు. మండల కేంద్రమైన చిన్న శంకరంపేటకు చెందిన డప్పు నరసింహులు ఇట
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదన్న మనోవేదనతో ఆ పార్టీ కార్యకర్త గుండెపోటుకు గురై మృతిచెందాడు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పొగిళ్ల గ్రామానికి చెందిన జటావత్ �