మైక్రోసాఫ్ట్ హాట్మెయిల్ గురువారం ఉదయం నుంచి డౌన్ అయింది. భారత్, బ్రిటన్, అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియాల్లోని వ్యక్తిగత, వ్యాపార యూజర్లపై ఈ ప్రభావం పడింది.
అంటార్కిటికాలోని వెడెల్ సముద్ర ప్రాంతంలో 511 బిలియన్ (51,100 కోట్ల) బ్యారెళ్ల చమురు నిక్షేపాలను రష్యా పరిశోధకులు గుర్తించారు. చమురు నిక్షేపాల గనిగా పరిగణించే సౌదీ అరేబియాలోని నిక్షేపాల కన్నా రెండు రెట్లు ఎ�
రోడ్లపై గుంతలు వాహన చోదకులకు చికాకు కలిగిస్తుంటాయి. వాటిని పూడ్చేందుకు భారీగా నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రోడ్ల మరమ్మతులను తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తిచేసేందుకు ఉపకరించే పదార్థాల తయారీ�
పారాసిటమాల్ మాత్రలను దీర్ఘకాలం వాడటం వల్ల వృద్ధుల గుండె, మూత్రపిండాలు, నోరు, పెద్ద పేగులు, చిన్న పేగులు, మలద్వారం వంటి అవయవాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
స్కాట్లాండ్లోని ఓ వ్యవసాయ క్షేత్రం బ్రిటన్లో అత్యంత ఖరీదైన కాఫీని పరిచయం చేసింది. పర్యావరణ స్పృహ, నైతిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించటం పేరుతో ఒక కప్పు కాఫీని రూ.28 వేలకు (272 బ్రిటన్పౌండ్స్) అమ్ముతున్న
Paris Olympics 2024 : ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు (India Mens Hockey Team) చరిత్రకు రెండడుగలు దూరంలో ఉంది. జర్మనీతో కీలకమైన సెమీస్ పోరుకు ముందు పాకిస్థాన్ దిగ్గజం హసాన్ సర్దార్ (Hassan Sardar) భారత జట్టుకు ఆల్ ది బెస�
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్కు ముందు భారత హాకీ జట్టుకు పెద్ద షాక్. స్టార్ డిఫెండర్ అమిత్ రోహిదాస్(Amit Rohidas)పై నిషేధాన్ని సవాల్ చేస్తూ హాకీ ఇండియా(Hockey India) చేసిన అప్పీల్ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య
India Hockey Team | ‘టోక్యో’లో వచ్చిన కాంస్య పతకం రంగు మార్చాలని పట్టుదలతో ఉన్న భారత హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్లో ఆ దిశగా మరో కీలక ముందడుగు వేసింది.
Paris Olympics 2024 : ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు (India Hockey Team) గత వైభవాన్ని కొనసాగిస్తూ
సెమీఫైనల్కు దూసుకెళ్లింది. విశ్వ క్రీడల్లో వరుసగా రెండోసారి సెమీస్కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన క్వా�
FIH Pro League : ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ (FIH Pro League)లో భారత పురుషుల జట్టుకు ఓటమి ఎదురైంది. లండన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆతిథ్య బ్రిటన్ (Britan)కు బదులివ్వలేక పరాజయం పాలైంది.
గొర్రెలు కొట్లాడుకొని గాయాలు చేసుకోవడం పెంపకందారులకు తలనొప్పిగా ఉంటుంది. ఈ సమస్యకు బ్రిటన్కు చెందిన కొందరు వింత పరిష్కారాన్ని కనుగొన్నారు. గొర్రెలకు డియోడరంట్ స్ప్రే చేస్తున్నారు.
బ్రిటన్లో కరోనా కొత్త వేరియంట్ EG.5.1(ఎరిస్) వేగంగా వ్యాప్తి చెందడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. గత నెల 31న ఈ వైరస్ వ్యాప్తిని అధికారులు గుర్తించారు.