వైద్య వృత్తి నుంచి ‘జూనియర్' అనే పదాన్ని తొలిగించాలని జూనియర్ డాక్టర్లను ఇకపై ‘డాక్టర్' అని మాత్రమే సంబోధించాలని బ్రిటిష్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ అసోసియేషన్ (బీఐడీఏ) నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ య�
బ్రిటన్ రాజుగా చార్లెస్ 3 పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. శనివారం లండన్లోని చారిత్రక వెస్ట్మిన్స్టర్ అబేలో ఈ వేడుక అట్టహాసంగా జరగనుంది. 1953లో క్వీన్ ఎలిజబేత్ పట్టాభిషేకం జరిగిన ఏడు దశాబ్దాల తర�
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ఇచ్ఛాపురంలో (Ichapuram) బహుదా (Bahuda Bridge) నదిపై ఉన్న పురాతన బ్రిడ్జి కూలిపోయింది. బ్రిటిష్ కాలంలో దీనిని నిర్మించారు. బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో గ్రానేట్ లోడుతో వెళ్తున్న ఓ
బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్ మరో ఘనత సాధించారు. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన టాప్-100 అత్యంత ప్రభావశీలుర జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
మంత్రివర్గ సహచరులు, కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల తిరుగుబాటుతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఎన్నో ఆరోపణలు, స్కాంలు చుట్టుముట్టగా ఉక్కిరిబిక్కిరైన జాన్
లండన్ : బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకున్నారు. ఈ సందర్భంగా జాన్సన్ ఉద్వేగంగా మాట్లాడారు. రాజకీయాల్లో ఎవరూ అనివార�
Rishi Sunak | బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా బోరిస్కు వ్యతిరేకంగా బ్రిటన్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమ�
న్యూఢిల్లీ, డిసెంబర్ 25: విదేశాల నుంచి వచ్చే సీజనల్ వర్కర్ల కోసం తాత్కాలిక వీసాల పథకాన్ని 2024 వరకు పొడిగించినట్టు బ్రిటన్ ప్రకటించింది. వచ్చే ఏడాది 40 వేల టెంపరరీ వీసాలు ఇస్తామని తెలిపింది. తర్వాత ఏడాది ను�
మోల్నుపిరావిర్కు ఆమోదం.. ప్రపంచంలోనే తొలిసారి లండన్: కొవిడ్ నిర్మూలనకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గోలి మందు అందుబాటులోకి వచ్చింది. లాజెవ్రీయో(మోల్నుపిరావిర్)ను కొవిడ్ చికిత్సలో వినియోగించేంద
లండన్ : తాను చెత్తబుట్టలో పడవేద్దామనుకున్న ఉంగరం రూ 20 కోట్ల విలువైన 34 క్యారెట్ల డైమండ్ రింగ్ అని గుర్తించిన ఓ బ్రిటన్ మహిళ కంగుతింది. కొన్నేండ్ల కిందట ఈ రింగ్ను కొనుగోలు చేసిన మహిళ (70)కు అప్పట�
లండన్ : ఇల్లు లేదు, ఉద్యోగం లేదు..దిక్కుతోచని స్థితిలో 60 ఏండ్ల వృద్ధుడు షార్కీ పెంపుడు కుక్కతో కలిసి తన కారులోనే కాలం వెళ్లదీస్తున్న ఘటన బ్రిటన్లో వెలుగుచూసింది. స్పెయిన్లో స్ధానిక కౌన్సిల్ ప్
లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసులో నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఆమోదం తెలిపారు. తన అప్పగింతను సవాల్ చేస్తూ బ్రిటన్