మదనాపురం మండల పరిధిలోని వాగు లో వరద ఉధృతికి నలుగురు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ వాగుపై సరైన వంతెన లేకపోవడం వల్ల ఈ ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది. దీనిని గమనించి బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో దాదా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావాసులు వర్షాకాలం వచ్చిందంటే నరకం అనుభవిస్తున్నారు. మామూలు వర్షాలతోపాటు భారీ వర్షాలు కురిసినప్పుడు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. వాగులు ఉప్పొంగినప్పుడు అరచేతిలో
సంగారెడ్డి జిల్లాలో 65వ జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రయాణికులు, వాహనదారులకు నరకం కనపిస్తున్నది. బ్రిడ్జిలు, సర్వీస్ రోడ్డు పనులు నమ్మెదిగా సాగుతున్నాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో జిల్లా కేంద్రాలనుంచి మారుమూల గ్రామాలకు తండాలకు పోలేని పరిస్థితి నెలకొంది.
మండలంలోని గిరిజన గ్రామాల పరిధిలో హై లెవెల్ వంతెనలు, రోడ్ డ్యాంలు నిర్మించాలని ఆదివాసీ సంఘం నాయకులు డిమాం డ్ చేశారు. సోమవారం తాండూర్ తహసీల్ కార్యాలయం ఎదుట వారు నిరసన దీక్ష చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ, మండల పరిధిలో వాగులు, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. పట్టణ సమీపంలోని శ్రీనిధి నియో సిటీ పేరుతో వెలసిన వెంచర్ అక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Bridges | మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టాపూర్ రోడ్డు, జ్యోతినగర్ మీదుగా గౌడవెల్లికి వెళ్లే రోడ్డు వర్షాకాలంలో మూసివేయాల్సి వస్తోంది. ఆ దారుల్లో ఉన్న కల్వర్టులపై నుంచి నీరు ప్రవహించి, రాకపోకలు బంద్
మండలంలోని సల్కలాపూర్కు చెందిన ఊషన్న ధాన్యాన్ని బియ్యం పట్టించేందుకు మిల్లుకు తరలించే ముందు మండలంలోని మూడు వే బ్రిడ్జీల్లో తూకం వేయించాడు. మూడింట్లో వేర్వేరుగా తూకం రా వడంతో అవాక్కయ్యాడు.
రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. జిల్లాలో రైల్వేబ్రిడ్జిలను నిర్మించాలని పలుసార్లు విన్నవించినా ఫలితం లేదు. దీంతో నిత్యం వాహ నదారులు, పాదచారులు ఇబ్బందులు �
Bridges | కొండ పోచమ్మ సాగర్ నుంచి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామానికి సాగు నీటిని సరఫరా చేసేందుకు దౌల్తాబాద్ మండలం అప్పాయపల్లి మీదుగా కాలువను నిర్మించారు. అప్పాయపల్లి గ్రామానికి చెందిన పలువురి
ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం, ఫ్లై ఓవర్, అండర్ పాస్ బ్రిడ్జిలను నిర్మించాలని, క్రీడా మైదానం కోసం స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం క�
కేసీఆర్ సర్కారు చెన్నూర్ నియోజకవర్గంలో వంతెనలు, చెక్ డ్యామ్ల నిర్మాణం కోసం నిధులు మంజూ రు చేయగా, కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి.