మెరుగైన రవాణా కోసం తెలంగాణ సర్కార్ ప్రాధాన్యమిస్తున్నది. ఇందులో భాగంగా పురాతన, శిథిలావస్థకు చేరిన వంతెనలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఆర్అండ్�
వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. అటవీమార్గంలో ప్రమాదాల బారి నుంచి మూగజీవాలను కాపాడేందుకు సంకల్పించింది. అటవీప్రాంతాల్లోని జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలతో తరచూ వన్యప్రాణులు ప్రమాదాలకు
పెగడపల్లి మండల ప్రజల ప్రయాణ కష్టం తీరింది. దశాబ్దాలుగా లోలెవల్ బ్రిడ్జిలతో పడ్డ నరకం దూరమైంది. మండలంలోని పలు ప్రధాన గ్రామాల మీదుగా వెళ్లే రహదారుల మధ్య లోలెవల్ కల్వర్టులు చుక్కలు చూపించేవి
తెలంగాణలో రూ.2650 కోట్లతో బ్రిడ్జిల నిర్మాణం ఇప్పటికే 391 పూర్తి.. చివరిదశలో మరో 125.. గోదావరి, కృష్ణా, మంజీరా, ప్రాణహితపై భారీ బ్రిడ్జిలు 13 వంతెనలకు రూ.965 కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం సమైక్య పాలనలో జరుగని అభివృద్ధి �
నార్సింగి ఓఆర్ఆర్ నుంచి గౌరెల్లి ఓఆర్ఆర్ల మధ్య నిర్మాణం మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్రతిపాదనలు రూ.350 కోట్లు వెచ్చించనున్న హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ మూసీ నది తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ