జిల్లా ఖజానా శాఖ కార్యాలయంపై పర్యవేక్షణ కరువైంది. ఏదైనా పని పూర్తి కావాలం టే పైసల్ ఇవ్వాల్సిందే.. లేకుంటే సంబంధిత పనిని, బిల్లులను పెండింగ్లో పెడుతున్నా రన్న ఆరోపణలున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన గౌతమ్ అదానీకి అగ్రరాజ్యమైన అమెరికా అరెస్టు వారంట్ జారీచేయడంతో ఇండియాలో రాజకీయ దుమారం చెలరేగింది. భారతదేశంలో విద్యుత్తు ప్రాజెక్టుల కోసం రాజకీయ పెద్ద
ఓ కాంట్రాక్టర్ను కులం పేరుతో దూషించి, చంపేస్తానని హెచ్చరించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. రాజరాజేశ్వరి నగర్ ఎమ్మెల్యే మునిరత్న తనను దూషించారని, బెదిరించారని కాంట్రాక్టర్ చె�
రాయికల్ పోలీస్స్టేషన్ ఎస్సై తరఫున ఓ వ్యక్తి ఇసుక ట్రాక్టర్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా.. ఎస్సై స్టేషన్ నుంచి పారిపోయాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్స్టేష
‘వ్యవసాయానికి విద్యుత్తు కనెక్షన్ కావాల్నంటే ఏఈ సార్కు రూ.10 వేల నుంచి రూ.15వేలు ఇవ్వాలె.. నేరుగా ఇచ్చినా పర్లేదు. సారు ఇంకో నంబర్కు ఫోన్పే చేసిన పర్లేదు. డబ్బులిస్తే పది.. పదిహేను రోజుల్లో కొత్త పోల్స్ �
రాష్ట్రంలో కేవలం ఐదు నెలల్లోనే దాదాపు 70 మంది అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీనిబట్టి అవినీతి, లంచాలు ఏస్థాయిలో పెరిగిపోతున్నాయో అర్థమవుతున్నది. గత ప్రభుత్వ హయాంలో లంచాలు తీసుకోవడాని�
K Sudhakar: బీజేపీ అభ్యర్థి కే సుధాకర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనపై లంచం కేసును నమోదు చేశారు. బెంగుళూరులో ఆయన ఇంటి నుంచి 4.8 కోట్లు సీజ్ చేశారు. ఆ డబ్బుతో ఓటర్లను ఆకర్షిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉ�
రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు సీబీఐ గట్టి షాకిచ్చింది. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి లంచం ఇచ్చినట్లు రుజువుకావడం�
లంచం తీసుకుంటుండగా మున్సిపల్ శాఖలోని డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లో ఉన్న పట్టణ,గ్రామీణ ప్రణాళిక శాఖ కార్యాలయంలో బుధ�
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీలికవర్గం నేత ఏక్నాథ్ షిండేపై ఉద్ధవ్ఠాక్రే వర్గం నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. షిండే వర్గం శివసేన పేరును, పార్టీ గుర్తు విల్లు-బాణాన్ని సం