లైంగిక దాడి కేసును అణచివేసేందుకు సీఎం భగవంత్ మాన్ భార్య రూ.5 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ వచ్చిన ఫిర్యాదుపై పంజాబ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసు చీఫ్కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసు జారీచేసింద�
భారత్కు చెందిన బిలియనీర్ గౌతమ్ అదానీ, మరో ఏడుగురిపై పెట్టిన లంచాల క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలన్న తన నిర్ణయాన్ని అమెరికా న్యాయ శాఖ గట్టిగా సమర్థించుకుంది.
దేవాదాయ శాఖలో మతపరమైన ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా వేదపారాయణం, అర్చక, పరిచారక పోస్టుల ఎంపికలో అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది.
జిల్లా ఖజానా శాఖ కార్యాలయంపై పర్యవేక్షణ కరువైంది. ఏదైనా పని పూర్తి కావాలం టే పైసల్ ఇవ్వాల్సిందే.. లేకుంటే సంబంధిత పనిని, బిల్లులను పెండింగ్లో పెడుతున్నా రన్న ఆరోపణలున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన గౌతమ్ అదానీకి అగ్రరాజ్యమైన అమెరికా అరెస్టు వారంట్ జారీచేయడంతో ఇండియాలో రాజకీయ దుమారం చెలరేగింది. భారతదేశంలో విద్యుత్తు ప్రాజెక్టుల కోసం రాజకీయ పెద్ద
ఓ కాంట్రాక్టర్ను కులం పేరుతో దూషించి, చంపేస్తానని హెచ్చరించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. రాజరాజేశ్వరి నగర్ ఎమ్మెల్యే మునిరత్న తనను దూషించారని, బెదిరించారని కాంట్రాక్టర్ చె�
రాయికల్ పోలీస్స్టేషన్ ఎస్సై తరఫున ఓ వ్యక్తి ఇసుక ట్రాక్టర్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా.. ఎస్సై స్టేషన్ నుంచి పారిపోయాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్స్టేష
‘వ్యవసాయానికి విద్యుత్తు కనెక్షన్ కావాల్నంటే ఏఈ సార్కు రూ.10 వేల నుంచి రూ.15వేలు ఇవ్వాలె.. నేరుగా ఇచ్చినా పర్లేదు. సారు ఇంకో నంబర్కు ఫోన్పే చేసిన పర్లేదు. డబ్బులిస్తే పది.. పదిహేను రోజుల్లో కొత్త పోల్స్ �
రాష్ట్రంలో కేవలం ఐదు నెలల్లోనే దాదాపు 70 మంది అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీనిబట్టి అవినీతి, లంచాలు ఏస్థాయిలో పెరిగిపోతున్నాయో అర్థమవుతున్నది. గత ప్రభుత్వ హయాంలో లంచాలు తీసుకోవడాని�