ఉస్మానియా వైద్యులు మరోసారి ఘనత చాటారు. ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలకు విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహించారు. సోమవారం దవాఖానలోని ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూప�
Hyderabad | ఓ ఇద్దరు వ్యక్తులు బ్రెయిన్డెడ్కు గురయ్యారు. వారిద్దరికి చెందిన అవయవాలను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు వారి కుటుంబ సభ్యులు. బ్రెయిన్ డెడ్కు గురైన వారిలో ఒకరు రైతు కాగా, మరొకరు ప�
బ్రెయిన్ డెడ్తో మూడు రోజులుగా కోమాలో ఉన్న ఓ కానిస్టేబుల్ బుధవారం మృతిచెందాడు. ఆయన అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం..
Mancherial | బ్రెయిన్ డెడ్కు గురైన ఓ వ్యక్తి అవయవాలను అతని కుటుంబ సభ్యులు దానం చేశారు. మొత్తం 8 ఆర్గాన్స్ను జీవన్దాన్ ట్రస్ట్ నిర్వాహకులకు అందజేశారు.
Telangana | అవయదానంలో దేశానికి మరోసారి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. 2022 సంవత్సరంలో మరణించిన (బ్రెయిన్ డెడ్) వారి అవయవాలను దానం చేయడంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఈ క్యాటగిరీలో అవయవ మార్పిడి శస్త్ర చికిత�
Park Soo Ryun | మెట్లపై నుంచి పడి ఓ యువ నటి దుర్మరణం పాలయ్యింది. అంతకుముందు మెట్లపై పడిపోయి తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా తెలిపారు.
అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్కు గురైన జీవన్మృతుడి అవయవాలను కుటుంబ సభ్యులు జీవన్దాన్ ద్వారా దానం చేసి మరొకరికి జీవం పోశారు. వివరాల్లోకి వెళ్తే...
Heart transplantation | అనారోగ్యంతో ఉన్న 13 నెలల పాపకు, బ్రెయిన్డెడ్ (Brain dead) అయిన రెండేండ్ల బాలుడి గుండె (Heart)ను వైద్యులు విజయవంతంగా అమర్చారు. ఈ ఘటన తిరుపతి (Tirupati)లోని పద్మావతి హృదయాలయం (Padmavathi Hrudayalaya)లో చోటు చేసుకుంది.
Khammam | రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్కు గురైన ఓ మహిళ తాను మరణిస్తూ.. ముగ్గురికి ప్రాణం పోసింది. ఖమ్మం నగర పరిధిలోని టేకులపల్లి గ్రామానికి చెందిన గోరంకల ప్రమీల(44) తన భర్తతో కలిసి ఈ నెల 16వ తేదీన
బ్రెయిన్ డెడ్ అయిన ఇద్దరు వ్యక్తుల అవయవాలను దానం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో 8 మందికి పునర్జన్మ లభించింది. కరీంనగర్ జిల్లా వెదురుగుట్టకు చెందిన 55 ఏండ్ల పెంచల సరోజకు జనవరి 21న అకస్మాత్�
టీచింగ్ హాస్పిటళ్లలో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగే దిశగా ప్రయత్నాలు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. అవయవ దానాన్ని ప్రోత్సహించి, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు
తాను మరణిస్తూ నలుగురికి కొత్త జీవితాన్నందించాడు ఆ యువకుడు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా వెలగటోడుకు చెందిన పసల వీర వెంకట వరప్రసాద్ (28) సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల బ్రెయిన�
Minister Harish rao | రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్�