మెదక్ : మృత్యు ఒడికి చేరి అవయవాలను దానం చేసిన మోక్షిత్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పరామర్శించారు. మెదక్ పట్టణానికి చెందిన రాయకంటి శ్రీనివాస్-జ్యోతి కుమారుడు మోక్షిత్ ఇటీవల బ్రెయిన్ డ�
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్కు బ్రెయిన్ డెడ్ ఆర్నెళ్ల కిందటే వివాహం..అంతలోనే విషాదాంతం అవయవ దానం చేసి ఆదర్శంగా నిలిచిన కుటుంబసభ్యులు గోల్నాక, జనవరి 22: ఒక్కగానొక్క కొడుకు.. కానిస్టేబుల్గా ఉద్యోగంలో �
ఖైరతాబాద్, డిసెంబర్ 6 : భర్త, బిడ్డతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆ గృహిణికి అదే చివరి రోజైంది. వాహనం అదుపుతప్పి కిందపడిపోవడంతో బిడ్డను కాపాడుకొని తాను బలైంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం, వెలిమినీ�
ఖైరతాబాద్ : హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ చానెల్ ద్వారా ఓ హృదయానికి జీవం పోశారు. బ్రేయిన్ డెడ్కు గురైన వ్యక్తి గుండెను తరలింపులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడటంతో మరో వ్యక్తికి కొత
కోయంబత్తూర్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి తన అవయవాలు దానం చేయడం ద్వారా మరో ఎనిమిది మంది వ్యక్తులకు నూతన జీవితాన్ని ఇచ్చాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూ