కరీంనగర్ ప్రధాన మార్కెట్ రోడ్డులో నిత్య పూజలందుకుంటున్న వేంకటేశ్వరుడి దేవస్థానానికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. ఏక శిలపై వెలసిన ఈ ఆలయంలోని విగ్రహానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయ
ఈ నెల 28నుంచి ఫిబ్రవరి 2వరకు నిర్వహించనున్న చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి ఆదేశించారు.
కొత్తకొండ వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భోగి పండు గ కావడంతో శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి చెంతకు తరలివచ్చి కోరమీసాలు, గుమ్మడికాయలు సమర్పించి, కోడెలు కట్టి మొక్కులు చెల్
దక్షిణ తెలంగాణలోనే రెండో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిగా భక్తులు కొలిచే కొల్లాపూర్ మండలం సింగవట్నం లక్ష్మీనర్సింహస్వామి ఇక్కడ లింగరూపంలో కొలువయ్యాడు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా నిత్యపూజల
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం రాత్రి పర్యటించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు చేపట్టిన పను
మక్తల్ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాం గణం భక్తజనసంద్రంగా మారింది. ఆరో రోజైన శనివా రం అర్చకుడు ప్రాణేషాచారి ఆధ్వర్యంలో ఉదయం ఆ లయంలో చక్రతీర్థ స్నానం, అశ్వవాహన సేవ, సా యంత్రం టేకు రథ�
Srivari Brahmotsavam | తిరుమలలో సర్వభూపాల వాహనం ట్రయల్ రన్ను ఆదివారం నిర్వహించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారైంది. కొవిడ్ కారణంగా రెండేండ్లుగా ఏకాంతంగా జరిపిన బ్రహ్మోత్సవాలను ఈసారి భక్తుల మధ్య నిర్వహించేందుకు టీటీడీ ఏర్పా ట్లు చేస్తున్�
ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఏటా నిర్వహించే రాఘవేంద్రస్వామి సప్తరాత్రోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వారం రోజులపాటు స్వామివారి 351వ ఉత్సవాలు వ�
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం పుణ్యాహవచనం, బ్రహ్మ కలశ స్థాపన, అంకురార్పణ, వరాహతీర్థం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీవేంకటేశ�