శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భ్రమరాంబ, మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
srisailam | మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత కల్పించినట్లు నంద్యాల ఎస్పీ రఘువీర్రెడ్డి తెలిపారు. మహా శివరాత్రి వేడుకలకు సమయం దగ్గర పడుతుండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ముస్తాబైంది. ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు వేడుకలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలైన సుదర్శన నరసింహ హోం, నిత్య కల్యాణం, తాత్కాలికంగా
మండలం లోని రాయగిరి పరిధిలోని స్టేషన్ రాయగిరి సమీపంలో కొండపై వేంచేసి ఉన్న పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి 8వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనున్�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబందమైన పాతగుట్ట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం ఆలయ అర్చకులు, అధికారులు శ్రీకారం చుట్టారు. ఉదయం 9 గంటలకు స్వస్తివాచన ఘట్టాన్ని చేపట్టారు.
నల్లగొండ జిల్లాలో నార్కట్పల్లిలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున రామలింగేశ్వరుని
కరీంనగర్ ప్రధాన మార్కెట్ రోడ్డులో నిత్య పూజలందుకుంటున్న వేంకటేశ్వరుడి దేవస్థానానికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. ఏక శిలపై వెలసిన ఈ ఆలయంలోని విగ్రహానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయ
ఈ నెల 28నుంచి ఫిబ్రవరి 2వరకు నిర్వహించనున్న చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి ఆదేశించారు.
కొత్తకొండ వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భోగి పండు గ కావడంతో శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి చెంతకు తరలివచ్చి కోరమీసాలు, గుమ్మడికాయలు సమర్పించి, కోడెలు కట్టి మొక్కులు చెల్