కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల సమీపంలో ఉన్న పాంబండ రామలింగేశ్వరస్వామి ఆలయం మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందుతున్నది. ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను చుట్టుపక
దక్షిణ భారతదేశంలోని 108 దివ్యక్షేత్రాలలో ఒకటైన ధర్మపురి (Dharmapuri) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు (Brahmotsavalu) ముస్తాబయింది. పాల్గుణ మాస శుద్ధ ఏకాదశి రోజు అయిన మార్చి 3 నుంచి 15 వరకు బ్రహ్మో�
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భ్రమరాంబ, మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
srisailam | మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత కల్పించినట్లు నంద్యాల ఎస్పీ రఘువీర్రెడ్డి తెలిపారు. మహా శివరాత్రి వేడుకలకు సమయం దగ్గర పడుతుండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ముస్తాబైంది. ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు వేడుకలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలైన సుదర్శన నరసింహ హోం, నిత్య కల్యాణం, తాత్కాలికంగా
మండలం లోని రాయగిరి పరిధిలోని స్టేషన్ రాయగిరి సమీపంలో కొండపై వేంచేసి ఉన్న పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి 8వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగనున్�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబందమైన పాతగుట్ట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం ఆలయ అర్చకులు, అధికారులు శ్రీకారం చుట్టారు. ఉదయం 9 గంటలకు స్వస్తివాచన ఘట్టాన్ని చేపట్టారు.
నల్లగొండ జిల్లాలో నార్కట్పల్లిలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున రామలింగేశ్వరుని