Tirumala | విదేశాల్లో నివసిస్తున్న ఆంధ్రులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్ దర్శనాల కోటాను భారీగా పెంచింది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో (Odela Mallikarjuna Swamy)ఈనెల 13, 14 తేదీల్లో పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాల్లో ఒకటైన మల్ల�
సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకోటిలింగేశ్వర దత్త దేవస్థానం పద్దెనిమిదో వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి.
కలియుగ దైవం వేంకటేశ్వరుడి 20వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. హిమాయత్నగర్లోని లిబర్టీ వద్ద గల తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు పల్లకి �
Jiyaguda | జియాగూడ, మే 16 : జియాగూడ శ్రీ రంగనాథ స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 19వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం శ్రీరంగనాథ స్వామి మూ
తంగళ్లపల్లి మండలం నేరేళ్లలోని చారిత్రక ఆలయం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి (Venugopala Swamy) బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంళవారం నుంచి ఈ నెల 13 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.
TTD | టీటీడీ నిర్లక్ష్యం కారణంగా తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆవులు మృతిచెందాయని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు తీవ్రంగా ఖండించారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల (Mallanna Jathara) ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం అగ్నిగుండాలను ఆలయ వర్గాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం అడ్డగట్టుపై ప్రకృతి బడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న వేంకటేశ్వర స్వామి (Vattem Venkateswara Swamy Temple) ఆలయంలో బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అలంకార సేవోత్సవంలో భాగంగా మంగళవారం నృసింహ స్వామి ఉదయం వటపత్రశాయి అలంకారంలో దర్శనమిచ్చారు.
ఉదయం వటపత్రశా యిగా, రాత్రి హంస వాహన సేవలో లక్ష్మీ నరసింహ స్వామి మహాద్భుత దర్శనభాగ్యం భక్తులకు కలిగింది. యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్స వాలు నాలుగు రోజులుగా ఏకకుండాత్మక, నావా�
ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ విక్రాంత్ పాటిల్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను బుధవారం ఉదయం ఆయన పరిశీలించారు.
Srisailam | మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైలం క్షేత్రంగా పాగాలంకరణను ప్రత్యేక ఉత్సవంలా జరిపిస్తారు. ఏ శైవక్షేత్రంలోనూ, శివాలయాల్లోనూ లేని విధంగా ఇక్కడ మాత్రమే ఈ సేవ జరుగుతుంది. ఈ పాగాలంకరణ సేవ చూసేందుకు �
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం యాగశాల ప్రవేశంతో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.