Srisailam | శ్రీశైలంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పాదయాత్రతో చేరుకుంటారు. శివదీక్ష భక్తులతో పాటు
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకూ జరుగనున్నాయి. 11 రోజులు సాగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై శుక్రవారం దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు.
Tirumala | శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ విద్యుత్ శాఖ తిరుమలలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో తిరుమల కొండ వైకుంఠాన్ని తలపిస్తోంది. వైకుంఠం భువికి దిగివచ్చిందా అన్న చందంగా విద్యుత
Tirumala | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుంచి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్ నామాలను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుక�
Tirumala | శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు తిరుమలలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయానికి ముందు ఉన్న ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగిపడింది. దీంతో ఆందోళన చెందిన టీటీడీ అధికారులు వెంటనే మరమ్మతు ప�
TTD | తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గరుడ సేవ రోజున భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో రెండు రోజుల పాటు ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధించిం�
TTD | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సాలికట్ల బ్రహ్మోత్స
బుగులు వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మండల కేంద్రంలోని స్వామివారి ఆలయంలో వైభవంగా జరుగుతున్నా యి. వేడుకల్ల్లో భాగంగా శనివారం ఉదయం హో మం, బలిహరణం నిర్వహించారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు( Brahmotsavalu) వైభవంగా కొనసాగుతున్నాయి.
Dharmapuri | ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి(Dharmapuri) లక్ష్మీనరసింహస్వామి (Lakshminarasimha swamy) ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు(Brahmotsavalu) ప్రారంభం కానున్నాయి.
బడంపేట రాచన్నస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటలకు గర్భగుడిలోని శివలింగానికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకు వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికార�