డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆకాంక్షలకు అనుగుణంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించిందని, దళితబంధు సహా అనే పథకాలను అమలు చేసి చూపిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో స్వ�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోను కరెన్సీనోట్లపై ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో బుధవారం వందలాది కళాకారులు ధూంధాం నిర్వహించారు. కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షు�
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన మార్గం, కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణ పరిధిలోని 3వ వార్డు రంగధాంపల్లిలో అంబేద్కర్�
గణతంత్ర దినోత్సవ రోజున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను (BR Ambedkar) కాంగ్రెస్ సర్కార్ ఘోర అవమానించింది. సచివాలం వద్ద ఉన్న 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదు. అంబేద్కర్ విగ్రహ
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కొండ్రు పుష్పలీల శ్రేణులపై అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షుడు ఇచ్�
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఉమ్మడి జిల్లాలో నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వ్యాఖ్యలు చేయడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగ�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని దళిత, ప్రజా సంఘాలు, బీసీ సంక్షేమ సంఘం, బీఆర్ఎస్, సీపీఎం, బీఎస్పీ, �
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరును పదే పదే ఉచ్ఛరించడం ఇప్పుడు ఓ ఫ్యాషన్గా మారిందంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. అంబేద్కర
లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించినందుకు నిరసనగా బీఆర్ఎస్ (BRS) శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట�
భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని, శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ మేధావుల ఫోరం జిల్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకుంటున్నారని చెప్పారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను, అనితర సాధ్యమైన కృషిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్మరించుకున్నారు