Hyderabad | బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నాన్ కమ్యూనికేబుల్ డిసీజస్(ఎన్సీడీ)కిట్స్ను గ్రేటర్ పరిధిలోని అన్ని బస్తీ దవాఖానల్లో ఉచితంగా అందజే�
మీరు బీపీని ఎలా చెక్ చేయించుకుంటారు? నిటారుగా కూర్చొనే కదా! అయితే ఈసారి నడుము వాల్చి (పడుకొని) చెక్ చేయించుకోండి. తేడా మీకే తెలుస్తుంది. ఈ రెండు విధానాల్లో ఒకే వ్యక్తి బీపీ చెక్ చేసి చూడగా.. అందులో వ్యత్య�
వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులను అందజేస్తూ మనోధైర్యాన్ని కల్పిస్తున్నది. బాధితులకు ఎలాంటి చింత లేకుండా ఇంటి వద్దకే వెళ్లి బీపీ,
బీపీ గోలీ రిల్మెనిడిన్తో కేనోరబ్డిటిస్ పురుగుల ఆయుర్ధాయం పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులోని ఓ రసాయనం పురుగుల్లో వృద్ధాప్యాన్ని నెమ్మదిపరిచినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. మానవుల్లో �
‘ఇప్పుడే, నాతో మాట్లాడాడు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. చిన్న వయసు. పెండ్లి కూడా కాలేదు’, ‘ముప్పై ఏండ్లే. నా స్నేహితుడు గుండెపోటుతో పోయాడు’.. ఇలాంటి వార్తలు తరచూ వింటుంటాం. ఒకప్పుడు, అరవై దాటినవారే గుండె వ్
Health Tips | మీకు నెలసరి సక్రమంగా రావట్లేదూ అంటే మెనోపాజ్ దశకు దగ్గర అవుతున్నట్టు. దీన్ని మెనోపాజల్ ట్రాన్సిషన్ అంటాం. వరుసగా 12 నెలలు నెలసరి రాకుండా ఉంటేనే దాన్ని మెనోపాజ్గా పరిగణించాలి.
పని, ఇతర ఒత్తిళ్లు, మారిన ఆహారపు అలవాట్లతో ప్రజలు చిన్నవయస్సులోనే దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్నారు. ఇందులో బీపీ, షుగర్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సర్కారు.. ప్రజారోగ్యం కోసం అత్యుత్తమ కార్యక్రమాలను చేపడుతున్నది. ఇందులోభాగంగా చేపట్టిన ఎన్సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) కిట్ల పంపిణీ కార్యక్రమం విజ
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులను వెచ్చిస్తున్నది. ఇందులో భాగంగా మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఆరోగ్య మహిళ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకుర
గుండెపోటు.. క్షణాల్లో ప్రాణాలను అరించేస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా మనుషులను కబలించేస్తోంది. ఇందుకు మారుతున్న జీవనశైలి ప్రధాన కారణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం�
కేంద్రంలోని బీజేపీ సర్కారుతో సామాన్యులకు అచ్చే దిన్ బదులు సచ్చే దిన్ దాపురించాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేంద్ర సర్కారు పేద, మధ్య తరగతి ప్రజలను వైద్యానికి దూరం చేసే కుట్ర పన్న
ప్రస్తుత ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లు, ఉరుకుల పరుగుల జీవనశైలిలో బీపీ, షుగర్ వ్యాధులు సర్వ సాధరణమయ్యాయి. వీటిని సకాలంలో గుర్తించక తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న వారు సైతం ఉన్నారు.
ఖమ్మం, జనవరి 23: ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎంత ఆరోగ్యంగా జీవించామన్నదే ప్రధానం. ఇలా ఆరోగ్యంగా జీవించాలంటే మనం తీసుకునే ఆహారం మంచిదై ఉండాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రోగాల పాలవడం ఖాయం.