మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నాలుగు నెలల బాలుడు మృతి చెందగా, వైద్యుడి నిర్లక్ష్యం వల్లేనంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వారి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లాకు
ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని ఆ తల్లి ఐదో అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కింది... అక్కడికి చేరాక పెద్దకొడుకుతో కలిసి తను ముందుగా లిఫ్ట్ గేటు తెరిచి అందులోంచి బయటకు వచ్చింది... మరో బిడ్డ బయటకు వస్తున్
భవన యజమాని నిర్లక్ష్యం కారణంగా ఏడేండ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా వెళ్దుర్తి మండలం కుకునూరు గ్రామానికి చెందిన వీణ, నవీన్ దంపతుల గత కొన్నెండ్లుగ
నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన ఓ కారు రెండేండ్ల చిన్నారి ప్రాణాలను కబళించింది. సోమవారం నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రవికుమార్�
స్కూల్ బస్సు కింద పడి ఓ మూడేండ్ల బాలుడు మృతిచెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఘటన మండలంలోని రాహత్నగర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది.
మండలంలోని నారాయణపురం గ్రామంలో బాలుడిని మృత్యు వు వెంటాడింది. జూలై 31న గుర్తుతెలియని దుండగులు చిన్నారి గొంతు కోయగా, ఈ నెల 24న ఉరి వేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి..
తాను కన్న కుమారుడే తన చేతిలో ఎన్నటికీ కానరాని లోకాలకు వెళ్తాడని బహుశా ఏ తండ్రీ ఊహించి ఉండడు. తన కన్నయ్యే (కొడుకు) సరదాగా తనతోపాటు చేనుకు వస్తానంటే ఏ తండ్రి మాత్రం వద్దనగలడు? కానీ ఆ సరదానే తన కన్నయ్యను తనకు �