హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా హుజురాబాద్లో ఓ బాలుడు అనుమానస్పస్థితిలో మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. హుజూరాబాద్క్ చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి తన కొడుకు కార్తిక్(14) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. అయితే కుటుంబ కలహాలతో తండ్రే కొడుకును చంపి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Donald Trump | ఇది అమెరికా రాజ్యాంగంపై దాడి.. కాల్పుల ఘటనపై అధ్యక్షుడు ట్రంప్
Mysaa Movie | వైల్డ్ యాక్షన్కు సిద్ధమైన ‘మైసా’.. కేరళ అడవుల్లో 15 రోజుల పాటు భారీ ఫైట్స్!
PM Modi | అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై కాల్పులు.. స్పందించిన ప్రధాని మోదీ