గత నెల 30న జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో సబ్ జూనియర్ బాలుర విభాగంలో చుంచుపల్లి మండలం, ధన్బాద్ గ్రామ పంచాయతీలో గల సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థి ఎస్కే అర్హాన్
Mike Tyson vs Jake Paul: ఐరన్ మైక్ ఇవాళ బిగ్ బౌట్కు రెఢీ అవుతున్నాడు. టెక్సాస్లో జేక్ పౌల్తో అతను ఫైట్ చేయనున్నాడు. 19 ఏళ్ల తర్వాత మళ్లీ రింగులోకి దిగుతున్నాడు మైక్ టైసన్.
Nikhat Zareen: గత రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు. బరువు మెయిన్టేన్ చేయాల్సి వచ్చింది. కనీసం నీళ్లు కూడా తాగలేదని, వెయిట్ చెక్ చేసిన తర్వాత కొన్ని నీళ్లు తాగినట్లు బాక్సర్ నిఖత్ జరీన్ వెల్లడించింది.
Paris Olympics | వరుసగా రెండో పతకంపై కన్నేసిన యువ బాక్సర్ లవ్లీనా బోర్గొహెయిన్ పారిస్లోనూ అదరగొడుతోంది. నార్వే బాక్సర్తో జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో లవ్లీనా ఆది నుంచే పవర్ఫుల్ పంచ్లతో రెచ్చిపోయి క్వ
మనదేశంలో రెజ్లింగ్ (మల్లయుద్ధం) మాదిరిగానే బాక్సింగ్ సైతం పురాతన క్రీడ. మహాభారత కాలంలో ‘ముష్ఠియుద్ధ’గా పేరుగాంచిన నేటి బాక్సింగ్.. 20వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో నలుగురు భారత పురుష బాక్సర్ల పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన వేర్వేరు కేటగిరీల సెమీస్ బౌట్లలో.. గౌరవ్ చౌహాన్ (92 కిలోలు), యిఫాబా సింగ్ (48 కిలోలు), అభిషేక్ (67 కిలోలు), విశ�
పారిస్ ఒలింపిక్స్కు ముందు అస్తానా (కజకిస్థాన్) వేదికగా జరుగుతున్న ఎలోర్డ కప్లో వరల్డ్ చాంపియన్, తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ తొలిరౌండ్లో అదరగొట్టింది. సోమవారం జరిగిన మొదటి రౌండ్లో నిఖత్ (
ఏషియన్ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు దుమ్మురేపుతున్నారు. వేర్వేరు విభాగాల్లో ఫైనల్స్కు చేరి రికార్డు స్థాయిలో 43 పతకాలు ఖరారు చేశారు. పురుషుల అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా, విశ్వన�
ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. అస్తానా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో యువ బాక్సర్లు భారత్కు 22 పతకాలు ఖాయం చేయగా ఇందులో 12 మహిళల కేటగిరీలోవే కావడం విశేషం. �
ఆసియా అండర్ 22 యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ల జోరు కొనసాగుతోంది. అస్తానా (కజకిస్తాన్) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్స్లో జాదుమణి సింగ్, నిఖిల్, అజ
ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్లు అదరగొడుతున్నారు. బుధవారం నలుగురు బాక్సర్లు సెమీ ఫైనల్స్కు అర్హత సాధించారు. 51 కిలోల విభాగంలో ఆర్యన్ 5-0 తేడాతో ఉజ్బెకిస్థాన్ బాక్సర్
ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ల హవా కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన వేర్వేరు విభాగపు బౌట్లలో అమిత్ పంగల్, సచిన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల 51కిలోల క్వార్ట�