న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో స్వర్ణ యుగం ఆరంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. శనివారం ఆయన కామన్వెల్త్ క్రీడల బృందాన్ని తన నివాసంలో సన్మానించారు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత క్�
స్టార్ షట్లర్కు పసిడి పతకం హాకీలో రజతంతో సరి బాక్సింగ్లో సాగర్కు సిల్వర్ ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ నాలుగో స్థానంలో భారత్ ఓవరాల్గా 61 పతకాలు మన షట్లర్లు విజృంభించడంతో కామన్వెల్త్ క్రీడల చివర�
భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్.. బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో కూడా సత్తా చాటుతోంది. ప్రపంచ మహిళా ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్.. మహిళల ఫ్లైవెయిట్ విభాగంలో అద్భుతంగా రాణించి ఫైనల్ చేరి�
అప్పటికే స్నాచ్లో కామన్వెల్త్ గేమ్స్ రికార్డు బద్దలు కొట్టి.. అందరికంటే ముందు నిలిచిన జెరెమీ.. క్లీన్ అండ్ జర్క్లో గాయపడ్డ తర్వాత నొప్పితో విలవిలలాడాడు. కండరాలు పట్టేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిన ల�
కామన్వెల్త్ క్రీడల్లో ప్రపంచ పంచింగ్ రాణి నిఖత్ జరీన్ క్వార్టర్స్ చేరింది. 50 కేజీల ఫ్లైవెయిట్ విభాగంలో బరిలో దిగిన నిఖత్.. మొజాంబిక్కు చెందిన హెలెనా ఇస్మాయిల్ బగావోపై విజయం సాధించింది. ఆదివారం జరిగిన
కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో విజయం మనకే దక్కింది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత బాక్సర్ శివ థాప అద్భుతమై�
ఈ నెలలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సింగ్ బృందం కనీసం నాలుగు బంగారు పతకాలు సాధిస్తుందని ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల ఛాంపియన్షిప్లో విజ�
మండల కేంద్రానికి చెందిన అనుముల సత్యనారాయణరెడ్డి, సరిత దంపతుల కుమారుడు సాయిభార్గవ్రెడ్డి బాక్సింగ్లో రాణిస్తున్నాడు. భార్గవ్రెడ్డి 4వ తరగతి నుంచి తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో శిక్షణ పొందుతూ ఇప్ప�
న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో సత్తా చాటేందుకు భారత బాక్సర్లు సమాయత్తమవుతున్నారు. ఇస్తాంబుల్ వేదికగా మే 6 నుంచి ప్రారంభం కానున్న మెగాటోర్నీ కోసం భారత మహిళల జట్టు ప్రత్యేక శిక్షణ �
ఫైనల్లో ముగ్గురు న్యూఢిల్లీ: థాయ్లాండ్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. ప్రపంచ చాంపియన్షిప్ రజత విజేత అమిత్ పంగల్తో పాటు అనంత ప్రహ్లాద్, సుమిత్ ఫైనల్లోకి దూసుకెళ్ల
‘బాక్సింగ్ నేపథ్యంలో సాగే భావోద్వేగభరితమైన కథ ఇది. తండ్రీకొడుకుల అనుబంధం ప్రధానంగా నడుస్తుంది. ఈ సినిమాలో వరుణ్తేజ్ కేవలం హీరోగా మాత్రమే కాదు..నిర్మాతగా కూడా కొంత బాధ్యత తీసుకున్నాడు. యువబృందం చేసిన
టోక్యో ఒలింపిక్స్లో బాక్సింగ్లో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బోర్గోహెయిన్.. ఏసియన్ గేమ్స్లో పాల్గొనే బృందంలో చోటు దక్కించుకుంది. ఆమెతోపాటు జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ మాజీ విన్నర్ నిఖత్ జరీన్ కూడ
స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత బృందంలో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ (52 కేజీలు) చోటు దక్కించుకుంది. బల్గేరియా వేదికగా జరుగుతున్న మెగా టోర్నీ కోసం మన దేశం నుంచి 17 మంది బాక్సర్
ధ్యానం అంటే.. భౌతికమైన కళ్లు మూసుకుని, మానసికమైన నేత్రాలు తెరవడమే! కానీ, 38 ఏండ్ల బాక్సర్ దివ్య జైన్ మాత్రం తనకు బాక్సింగే ధ్యానమని అంటున్నది. ‘సేఫెడ్యుకేట్’ అనే సంస్థకు సీయీవో, వ్యవస్థాపకురాలు అయిన ది�