టోక్యో: ఒలింపిక్స్లో మరో ఇండియన్ బాక్సర్ ఇంటిదారి పట్టాడు. 69-75 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో ఆశిష్ కుమార్ రౌండ్ ఆఫ్ 32 కూడా దాటలేకపోయాడు. సోమవారం చైనా బాక్సర్ ఎర్బీకె తౌహెటా చేతిలో 5-0తో ఓడిపోయాడు. త�
టోక్యో: ఎక్కడో హర్యానాలోని ఓ చిన్న ఊరి నుంచి వచ్చిన ఓ బాక్సర్ ఇప్పుడు ఒలింపిక్స్లో ఇండియాకు గోల్డ్ మెడల్ ఆశలు రేపుతున్నాడు. అతడిది కూడా దేశంలోని ఎంతోమంది క్రీడాకారుల పరిస్థితే. ఎన్నో డక్కాముక్�
అందాల ముద్దుగుమ్మలు సైతం వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అష్టకష్టాలు పడుతున్నారు. సమంత .. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కోసం ఎంత కష్టప�
ఫైనల్లో కజక్ బాక్సర్పై గెలుపు పంగల్, థాపాకు రజతాలు ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ ఆసియా చాంపియన్షిప్లో సంజీత్ పంచ్ల వర్షం కురిపించి భారత్కు రెండో స్వర్ణ పతకాన్ని అందించాడు. ఐదుసార్లు ఆసియా చ
క్వార్టర్స్కు దూసుకెళ్లిన తెలంగాణ బాక్సర్.. ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ దుబాయ్: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు శుభారంభం దక్కింది. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు ముందు జరుగుతున
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు ముందు ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ తనకు కీలకమని దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ అంది. కరోనా వైరస్ విజృంభణతో పలు టోర్నీలు ఇప్పటికే రద్దయిన నేపథ్యంలో విశ్వక�
పుణె: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో మహిళల జాతీయ బాక్సింగ్ క్యాంప్ను పుణెకు తరలించాలని భారత బాక్సింగ్ సమాఖ్య యోచిస్తున్నది. పాటియాలతో పోలిస్తే పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ (ఏఎస్ఐ)లో �
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కొనసాగించారు. పొలాండ్ వేదికగా జరుగుతున్న టోర్నీలో బుధవారం ఎనిమిది మంది భారత బాక్సర్లు ఫైనల్కు దూసుకెళ్లారు. మహిళల విభాగంలో గీ
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. పోలండ్ వేదికగా జరుగుతున్న టోర్నీలో ఏడుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాలు ఖాయం చే�
న్యూఢిల్లీ: బాక్సింగ్ ప్రియులకు శుభవార్త. భారత్లో తొలిసారి ప్రొఫెషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్నకు వేళైంది. వచ్చే నెల 1న జలంధర్లో ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్(డబ్ల్యూబీసీ) ఇండియా చాంపియన్షిప్ జరు
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు నాలుగు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో గీతిక, పూనమ్, వింకా, అల్ఫియా తారన్నుమ్ సెమీఫైనల్స్ చేరి కనీసం కాంస్య పతకాలు ఖరారు చేసుకున్నారు. 57
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఐదుగురు భారత బాక్సర్లు క్వార్టర్స్లోకి దూసుకెళ్లారు. ఆదివారం వేర్వేరు ప్రిక్వార్టర్స్ బౌట్లలో అంకిత్ నార్వల్ (64కి), బిశ్వామిత్రా చోంగ్తమ్ (49కి),