Botsa Satyanarayana | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట బాధిత కుటుంబాలకు వైసీపీ తరఫున 2 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
Botsa Satyanarayana | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
Botsa Satyanarayana | ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒకమాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాట్లాడటం టీడీపీకి అలవాటేనని వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
Vizianagaram | వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. విజయనగరంలో సిరిమానోత్సవం చూస్తుండగా వేదిక కూలింది. ఆ సమయంలో బొత్స కుటుంబం వేదికపైనే ఉంది. అయితే
Botsa Satyanarayana | అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వినేందుకు సిగ్గుపడుతున్నామని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బాలయ్య అసెంబ్లీలో మామూలుగానే ఉన్నాడా అని ప్రశ్నించారు.
Nara Lokesh | ఏపీ శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణపై మంత్రి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. కూటమి నాయకులు మహిళలను అవమానిస్తున్నారంటూ బొత్స వ్యాఖ్యానించడంపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Botsa Satyanarayana | ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ముఖ్యంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు.
Botsa Satyanarayana | కడప పర్యటన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. కడప పర్యటనలో హెచ్చరికలు చేస్తున్న పవన్ కల్యాణ్.. తన సె�
Botsa Satyanarayana | రాజకీయాల్లో మాట నెగ్గాలంటే అధికారం ఉండాలి. అధికారం ఉంటేనే అన్నది చెల్లుతుంది.. ఎవరైనా చెప్పిన మాట వింటారు. అలాంటిది ప్రతిపక్షంలో ఉన్న నాయకుడి కాళ్లను అధికారంలో ఉన్న ఒక మంత్రి మొక్కుతారా? కానీ ఉత్�
YS Sharmila | వైఎస్ షర్మిలను రాజకీయ నాయకురాలిగా ఎవరూ గుర్తించడం లేదని మండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. షర్మిల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
YCP MLC Botsa | విశాఖలో శారదాపీఠానికి నిబంధనలకు విరుద్దంగా భూ కేటాయింపు ఉంటే వాటిని రద్దు చేస్తే తమకు అభ్యంతరం లేదని మండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
YCP Walkout | ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో డయేరియాతో మరణాలు జరిగితే అసలు మరణాలే లేవంటూ శాసన మండలి సమావేశంలో మంత్రి పేర్కొనడాన్ని నిరసిస్తూ శాసనమండలి నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు బుధవారం వాకౌట్ చేశారు.