ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (Vizag MLC Election) టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దూరంగా ఉండనుంది. ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. విశాఖ జిల్లా న�
MLC Election | విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. వైజాగ్ కలెక్టరేట్లో సోమవారం తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వైసీ�
Visaka MLC Election | ఉమ్మడి విశాఖ జిల్లాలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ధీమాను వ్యక్తం చేశారు.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన వేళ వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బులతో ఓట్లు కొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నా�
Botsa Satyanarayana | విశాఖ పోర్టులో డ్రగ్ కంటైనర్ కేసు ఏమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆ కంటైనర్తో వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని, టీడీపీ ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ
Former minister Botsa | చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధేస్తుందని మాజీ మంత్రి బొత్స, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
Botsa Satyanarayana | ఏపీ ప్రజలు వైసీపీ అందించిన బెటర్ పాలన కంటే కూటమి నుంచి ఎక్కువ ఆశించడం వల్లే తాము ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Prashant Kishor | రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదని పీకే చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఎన్ని సీట్లు వస్తాయో చెప్ప
YS Sharmila | ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్పై ఆయన సోదరి.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాజకీయాలు, అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చే
Botsa Satyanarayana | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏనాడైనా తాను గానీ.. తన పార్టీ నేతలు గానీ తప్పు చేశామని భావిస్తే తమకు ఓటు వేయొద్దని బొత్స ప్రజలకు సూచించారు. విజయనగరం జిల్ల�
రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమాచారం ఏజెంట్ల ద్వారా ప్రతి గడపకు చేరుతుందని, ఈ నేపథ్యంలో ఏజెంట్లు సరైన సమాచారాన్ని అందించి కొనుగోలుదారులు మోసాలకు గురి కాకుండా చూడాలని రెరా చైర్మన్ ఎన్ సత్యనారా