ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హెచ్చరించారు. రాజధాని కట్టుకోవడం చేతకాని వాళ్లు, తెలంగాణ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్న�
Botsa Satyanarayana | ‘సొమ్ములు పోనాయి.. నానేటి సేసేది.. నానేటి గావాల్న జేసినాన ఇదంతా?’.. ఇవి 18 ఏండ్ల కింద అప్పుడు పరిశ్రమల మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర యాసలో అన్న మాటలివి. విశాఖలో ఫోక్స్వ్యాగన్ కార్ల కంపె�
Telangana | తెలంగాణ విద్యా వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోరు పారేసుకున్నారు. ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాల విడుదల సందర్భంగా గురువారం ఆయన విజయవాడలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దురహంక�
Minister Sabita Reddy | తెలంగాణ విద్యావ్యవస్థ గురించి ఏపీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabtia Reddy ) మండిపడ్డారు.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) ఫలితాలు (results) విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ప్రవేశపరీక్ష ఫలితాలను విజ�
AP Inter Results | ఏపీ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ పరీక్షలు ముగిసిన 22 రోజులకే ప్రథమ, ద్వితీ
AP Inter Results | రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను వెల్లడించనున్నారు.
పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు ఎం.ఎ.రజాక్ ‘మాతృభాష సాహిత్య సేవా శిరోమణి’ అవార్డును మంగళవారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అందుకున్నారు.
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 6న విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేస్తారని ఆ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ద�
ఉన్నది ఉన్నట్టు అంటే ఆంధ్రప్రదేశ్ నేతలకు ఉలుకు ఎందుకని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు. ఎనిమిదేండ్ల్ల కాలంలో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తున్నదని, పక్క రాష్ట్రమైన ఆం�
అమరావతి : ఏపీలో పీఆర్సీ జీవోల అమలుపై చర్చించేందుకు ఇక తమ నుంచి ఎలాంటి ఎదురుచూపులు ఉండబోవని పీఆర్సీపై ప్రభుత్వం వేసిన సంప్రదింపు కమిటీ సభ్యులు, మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశా