ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ ఎదుర్కొన్న టీమ్ఇండియా ప్లేయర్ల గాయాలు కలవర�
ఏడాది తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్కు రీఎంట్రీ ఇచ్చిన భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.
BGT 2024-25 : క్రికెట్ గొప్ప సమరాల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఒకటి. యాషెస్ సిరీస్ మాదిరిగానే హోరాహోరీ పోరాటాలకు పెట్టింది పేరైన ఈ ట్రోఫీ మళ్లీ అభిమానులను అలరించనుంది. డబ్ల్యూటీసీ పట్టికలోప్రస్�
BGT 2024-25 : పెర్త్ టెస్టులో ఎవరిని ఓపెనర్గా పంపాలి? అనేది భారత జట్టుకు తలనొప్పిగా మారింది. ఎందుకంటే..? సిరీస్ ఆరంభ పోరుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు. దాంతో, యశస్వీ జైస్వాల్కు జోడీగా ఎవరిని
BGT 2024-25 : ప్రతిష్ఠాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు (Team India) ఆస్ట్రేలియా గడ్డపై కాలు పెట్టింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)తో కూడిన మొదటి బృందం తొలి టెస్టుకు వేదికైన పెర్త్కు చేర�
మరికొద్దిరోజుల్లో సొంతగడ్డపై భారత్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా క్రికెట్ ఆస్ట్రేలియా తొలి టెస్టుకు జట్టును ప్రకటించింది. ఈనెల 22 నుంచి పెర్త్ వేదికగా జరుగబోయే టెస్టులో
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకంగా జరిగిన రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో భారత్ ‘ఏ’ క్లీన్స్వీప్ ఎదుర్కొంది. శనివారం ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ ‘ఏ’ 6 వికెట్ల తేడాతో భారత్ ‘ఏ’పై ఘన వ
ఆస్ట్రేలియా పర్యటన కోసం మిగతా భారత ఆటగాళ్ల కంటే అక్కడికి ముందే వెళ్లిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. తొలి టెస్టులో రోహిత్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సెలక్టర్లు అతడిని ఆస్ట్రేల