ప్రభుత్వం నిర్లక్ష్యం సీడ్ మిల్లు వ్యాపారులకు వరంగా మారిందని చెప్పవచ్చు. వరి ధాన్యం బోనస్ విషయం సీడ్ మిల్లు వ్యాపారులకు రెట్టింపు లాభాలను తెచ్చి పెడుతోంది. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోతే అన్నదాతలకు �
హృద్రోగులకు వరంగా మారింది ఉస్మానియా జనరల్ వైద్యశాలలోని క్యాథల్యాబ్. గతంలో ఈ ల్యాబ్ లేకపోవడంతో ఉస్మానియాకు వచ్చే రోగులు కొన్ని రకాల గుండె పరీక్షలు, ప్రొసీజర్స్ కోసం బయట ల్యాబ్లకు వెళ్లాల్సిన పరిస్
స్వరాష్ట్రంలో ఎవుసాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్, రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. రైతు బీమాతో కుటుంబాలకు భరోసానిస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా ఆపద సమయంలో ‘నేనున్నా’ంటూ ధ
తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నది. సాగు మొదలు, పంట చేతికొచ్చేవరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అన్నదాతల కుటుంబాలు కష్టాల పాలు కావొద్దన్న సదుద్దేశంతో రైతుబీమా పథకాన్ని ప
ఉమ్మడి రాష్ట్రంలో కరంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక బుగ్గ దిక్కు చూస్తూ పడిగాపులు కాయాల్సిన దుస్థితి. రోజూ ఆరు, ఏడు గంటల కోతలకు తోడు అడపాదడపా వచ్చీ పోయే విద్యుత్తో చిరు వ్యాపారాలు కుదేలయ్య
అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను రుణమాఫీ ద్వారా విముక్తులను చేస్తున్నది. అప్పులు చేసి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో రైతు బంధు పథకం ద్వారా ఆ
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంగా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కోనాపూర్ గేట్ తండాకి చెందిన బాబియా నాయక్కి రూ.60వేలు మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గ్యార చం�
వ్యవసాయంలో యాంత్రీకరణ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఆధునిక యంత్రాలు వస్తుండడంతో రైతులు ధీమాగా సాగుచేస్తున్నారు. కూలీల కొరత నుంచి యంత్రాలతో బయటపడుతున్నారు. మండలంలో ఇటీవల చెరుకు సాగు పెరిగింది. నీటి �
విదేశీ విద్యను కలలోనైనా ఊహించని అనేకమంది నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులు నేడు బహుళజాతి సంస్థల్లో కొలువులు సాధిస్తున్నారు. రూ.70 లక్షల నుంచి 80 లక్షల వార్షిక ప్యాకేజీలు అందుకుంటూ సత్తా చాటుతున్నారు
ఉప ఎన్నికల పుణ్యమా అని ఇప్పుడు అందరి దృష్టీ మునుగోడుపైనే కేంద్రీకృతమైంది. దశాబ్దాలపాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ గానీ, గత ఎనిమిదేండ్ల నుంచి కేంద్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ కానీ ఎన్నడూ మ
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు పట్టణ శివారు గ్రామాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన భరోసానిస్తున్నది. ఎక్కడో దూరాన ఉన్న ధర్మాసుపత్రికి వెళ్లాల్సిన బాధ లేకుండా అక్కడికక్కడే వైద
భారత్ రాష్ట్ర సమితి.. ప్రస్తుతం దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. వివిధ రాష్ర్టాల ప్రజల్లోనే కాదు.. సింగరేణి కార్మికుల్లోనూ ఎన్నో ఆశలను రేపుతున్నది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పితే ఇక సంస్
భారత్ రాష్ట్ర సమితి.. ప్రస్తుతం దేశ ప్రజల్లోనే కాదు.. సింగరేణి కార్మికుల్లోనూ ఎన్నో ఆశలను రేపుతున్నది. ఇప్పటికే ఎన్నో హక్కులను కల్పించిన సీఎం కేసీఆర్, ఇకపై జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పితే సంస్థ భవిష్య�