చాలామంది శీతలపానీయాల మోజులో పడిపోయి.. పండ్ల రసాలను నిర్లక్ష్యం చేస్తారు. తీసుకున్నా ఒకేరకం పండ్ల రసాలు తీసుకుంటారు. అలా కాకుండా, శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా అందించే ‘మిశ్రమ’ రసాలు తాగడం మేలన
దళితబంధు పథకాన్ని దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని యావత్ దళిత సోదరులు నిలదీస్తున్నారని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. లేదంటే సీఎం కేసీ
2022 ఉద్యోగ నామ సంవత్సరం. ఈ ఏడాదిలో ఇప్పటికే ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ కొలువులకు పరీక్షలు పూర్తయ్యాయి.. గ్రూప్-1కు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. వచ్చే నెలలో పరీక్ష జరుగనున్నది.. మున్ముందు గ్రూప్-2, 3, 4 పోస�
18వ శతాబ్దం చివర్లో ఫ్రాంక్రైట్ అనే అమెరికన్ ఆర్కిటెక్ట్ను ‘మూన్లైటింగ్' కారణంగా ఉద్యోగం నుంచి తొలగించారు. మూన్లైటింగ్ వల్ల సాఫ్ట్వేర్ రంగం క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నదని విప్రో అధినేత ర
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణేశ్వరం అయితే.. ప్రతిపక్షాలు శనేశ్వరంలా దాపురించాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో యాసంగిలో రైతులకు కావల్సినంత సాగునీరు ఇస్తామని, �
వ్యవసాయం తర్వాత అత్యధికులు ఆధారపడిన చేనేతరంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. అన్నదాతలకు రైతుబీమా పథకం అమలు చేస్తున్నట్లుగానే నేత కార్మికులకు ‘నేతన్న బీమా’ను తీసుకొచ్చింది. చేనేత, మరమగ్గ
రాష్ట్ర ప్రభుత్వం వైద్యవిద్యతోపాటు నర్సింగ్ విద్యకూ పెద్దపీట వేస్తున్నది. సర్కారు దవాఖానల్లో నర్సుల కొరత అధిగమించేందుకు జిల్లాకో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. అందులో
అటవీ రక్షణ, పునరుజ్జీవ చర్యలతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కలిగించేలా హైదరాబాద్తో పాటు పట్టణాల్లో అర్బన్ ఫారె�
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్లలకు వరం అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పిన్నింటి మ�
పల్లె ప్రగతితో గ్రామాలకు మహర్దశ పట్టిందని, ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తుండడంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర�
ప్రజా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన బాలరాజుకు సీఎం సహాయనిధి నుంచి రూ.60 వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును ఆదివ�
ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోండా డివిజన్కు చెందిన సాయిరాం గణేశ్కు సీఎం రిలీఫ్ ఫండ్