హైదరాబాద్ బుక్ ఫెయిర్(36వ జాతీయ పుస్తక ప్రదర్శన)ను ఈ నెల 9 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ తెలిపారు.
‘ఓ మంచి పుస్తకం. మనిషిని మహోన్నతుడిగా మార్చే శక్తివంతమైన సాధనం. ప్రపంచం మొత్తాన్ని చైతన్యపరిచే శక్తి పుస్తకంలో ఉన్నది’ అంటూ పుస్తకం గొప్పతనాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫూలే మైదానం (సర్కస్ గ్రౌండ్) బుక్ ఫెయిర్కు రెడీ అయింది. తెలంగాణ సాహితీ అకాడమీ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 2 ను�
తెలంగాణ కళాభారతిలో 8వ రోజు పుస్తకాల పండుగ సాహిత్య పరిమలాలను వెదజల్లింది. పలువురు రచయితలు రచించిన పుస్తకాల ఆవిష్కరణలతో దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్ వేదిక ప్రణమిల్లింది. మధ్నాహ్యం 2 నుంచి రాత్రి 8:30 గంటల వ
‘ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ 35వ జాతీయ పుస్తక ప్రదర్శనకు ఆబాలం గోపాలం తరలివస్తోంది. తెలుగు రాష్ర్టాలతోపాటు దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రచురణ కర్తలు ఏర్పాటు చేసిన స్టాళ్లలో కొలువుదీర
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (గురుకుల) నిజామాబాద్ పీజీ విద్యార్థులు చదువుల్లో రాణిస్తూనే.. సాహితీ కుసుమాలను వెదజల్లుతున్నారు. ఒకరు స్వీయ చరిత్ర రాస్తే.. మరొకరు కవితాత్మకంగా భావాలు వ్యక్తపరు�
తెలంగాణ సాహిత్యానికి ఎనలేని చరిత్ర ఉన్నదని, ఆ సాహిత్య పరంపర గోరటి వెంకన్నతోపాటు ఇక ముందూ కొనసాగనుందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సు�
నగరవాసులు సాహితీవనంలో విహరించారు. కావాల్సినంత జ్ఞానాన్ని పోగేసుకున్నారు. మూడో రోజూ శనివారం సైతం బుక్ఫెయిర్కు అపూర్వ స్పందన లభించింది. పిల్లలు, పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో తరలి రావడంతో స్టాళ్లు కళకళలా�
హైదరాబాద్ బుక్ ఫెయిర్ అట్టహాసంగా కొనసాగుతున్నది. వారాంతంతోపాటు క్రిస్మస్ సెలవులు రావడంతో శనివారం పుస్తక ప్రేమికులు, పలు పాఠశాలల విద్యార్థులు భారీగా తరలివచ్చారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని రాష్ట్ర సాంస్కృతిక శాఖమంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూర�
హైదరాబాద్ : ‘మంచి పుస్తకం మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే’నన్న గాంధీ చెప్పిన సూక్తిని యువతరం ఆకలింపు చేసుకొని, పుస్తక పఠనం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పిలుపునిచ్చా�
ప్రాంతమంటే ప్రత్యేక జీవన విధానం, భిన్నమైన సామాజిక, సాహిత్య, సాంస్కృతిక నేపథ్యమే ఉండడమే. స్వరాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించాక అస్తిత్వాన్ని కోల్పోయిన అకాడమీలకు ‘తెలంగాణ సాహిత్య అకాడమీ’ ద్వారానే సరికొత్త
పుస్తకానికి ఉన్న విలువ ప్రపంచంలో మరే వస్తువుకూ ఉండదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ పుస్తకాల వల్లనే తెలంగాణ చరిత్ర మనగలిగిందని గుర్తుచేశారు. ఉద్యమనేత కేసీఆర్ను నడిపించింది కూడా పుస�