పుస్తకం జ్ఞానాన్ని పెంచుతుంది.. మనిషి వికాసానికి చక్కటి నేస్తం..పుస్తకం తోడుంటే గురువు తోడున్నట్లే.. మనిషి ఉన్నతికి పుస్తకమే దోహదం..ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పుస్తకాలకు నేటికీ ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. సాంకేతిక
కరీంనగర్ : జ్ఞాన సముపార్జనకు పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని, పుస్తకాలు చదవడం వల్లనే ఎందరో గొప్ప వ్యక్తులుగా మారారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హై
Hyderabad book fair | హైదరాబాద్ అంటేనే చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక, సాహిత్య అంశాలకు నిలువుటద్దమని చెప్పుకుంటాం. 1985లో సిటీ సెంట్రల్ గ్రంథాలయంలో కొన్ని పుస్తకాలు..
CJI NV Ramana | తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో జరుగుతున్న 34వ హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ హాజరు
Hyderabad book fair | తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో కొనసాగుతున్న 34వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నిత్యస్ఫూర్తినిస్తున్నది. శని, ఆదివారాలు సెలవు కావడంతో చిన్నారులతో
చినిగిన చొక్కా అయిన తొడుక్కో ఓ మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం పంతులు అన్నారు. అవును పుస్తకానికి అంత ప్రాధాన్యత ఉంది మరీ.. పుస్తకాలు చదవడం ద్వారా వచ్చే జ్ఞానంతో మనం ఎక్కడైనా తల�
సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తేతెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని పంజాగుట్ట మెట్రోస్టేషన్లో బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు తెలిపారు. ఈ ప్రదర్శన ఆదివారం సాయంత
పంజాగుట్ట మెట్రో స్టేషన్ | స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పంజాగుట్టలోని మెట్రోస్టేషన్లో వినూత్నమైన బుక్ ఫెయిర్ను నిర్వహిస్తున్నామని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.