వ్యవసాయశాఖలో ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వరిసాగు విస్తీర్ణం తగ్గింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగే�
రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి తునికాకు కార్మికులకు ప్రభుత్వం రూ. 900 కోట్ల బోనస్ ఇస్తున్నట్టు అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నా రు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్
సాధారణంగా వృద్ధిలో ఉన్న కంపెనీలు తమ ఉద్యోగులకు ఏడాదికోసారి బోనస్ ఇస్తుంటాయి. ఇది గరిష్టంగా ఉద్యోగి రెండు నెలల జీతానికి మించదు. అయితే బోనస్గా ఏకంగా 50 నెలల జీతాన్ని ఏదైనా కంపెనీ ఇస్తుందంటే నిజమా అని ఆశ్చ
గిరిజనులు, కూలీలకు ఉపాధి కల్పించే తునికాకు (బీడీ ఆకు) బోనస్ (నెట్ రెవెన్యూ)ను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు
Woman boss | ట్విట్టర్ మొదలుకొని పెద్ద పెద్ద కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతుంటే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ లేడీ బాస్ మాత్రం తమ ఉద్యోగులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. కంపెనీలోని పలువురు ఉద్యోగుల�
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కొన్ని రోజుల ముందు ప్రకటించిన విధంగా 3 డీఏలు మంజూరు చేస్తూ సంస్థ ఉన్�
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు దసరా అడ్వాన్స్ రూ.25 వేలు చెల్లించనున్నట్లు యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు కార్మికుల వేతనాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. పర్మినెంట్ కార్మికుడికి రూ.25 వేలు
అంధకారంలో ఏజెంట్లు, ఉద్యోగుల భవిష్యత్తు గొలుసు పద్ధతిలో ఒక్కో విభాగంపై దుష్ప్రభావం ‘నమస్తే తెలంగాణ’తో ఏఐఐఈఏ నేతలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): దేశానికి వెన్నెముకలా నిలుస్తున్న లై�
గతేడాది కరోనా కారణంగా లాక్డౌన్లతో పండుగ సీజన్ చప్పగా సాగింది. ఈ క్రమంలో నిరుడు ఆగిపోయిన బోనస్లు, ఇక్రిమెంట్లను ఈ ఏడాది కంపెనీలు ఇస్తున్నాయి. దీంతో ఈసారి అందుతున్న దీపావళి బోనస్లతో అధిక వడ్డీ అప్పుల