Singareni | సింగరేణి ఉద్యోగులకు ప్రభుత్వం లాభాల్లో వాటా ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90లక్షల బోనస్ ఇవ్వనున్నది. గతేడాది కంటే రూ.20వేలు అదనంగా సింగరేణి యాజమాన్యం కార్మికులకు బోనస్ ఇవ్వనున్నది. సిం�
Rahul Dravid | టీ20 వరల్డ్కప్ (T20 World Cup 2024) విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బోనస్ విషయంలో రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కీలక నిర్ణయం తీసుకున్నట్ల
ఎన్నికల హామీకి భిన్నంగా సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైరయ్యారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసమని, దగా, నయవంచన అని
వ్యవసాయశాఖలో ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వరిసాగు విస్తీర్ణం తగ్గింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగే�
రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి తునికాకు కార్మికులకు ప్రభుత్వం రూ. 900 కోట్ల బోనస్ ఇస్తున్నట్టు అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నా రు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్
సాధారణంగా వృద్ధిలో ఉన్న కంపెనీలు తమ ఉద్యోగులకు ఏడాదికోసారి బోనస్ ఇస్తుంటాయి. ఇది గరిష్టంగా ఉద్యోగి రెండు నెలల జీతానికి మించదు. అయితే బోనస్గా ఏకంగా 50 నెలల జీతాన్ని ఏదైనా కంపెనీ ఇస్తుందంటే నిజమా అని ఆశ్చ
గిరిజనులు, కూలీలకు ఉపాధి కల్పించే తునికాకు (బీడీ ఆకు) బోనస్ (నెట్ రెవెన్యూ)ను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు
Woman boss | ట్విట్టర్ మొదలుకొని పెద్ద పెద్ద కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతుంటే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ లేడీ బాస్ మాత్రం తమ ఉద్యోగులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. కంపెనీలోని పలువురు ఉద్యోగుల�
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కొన్ని రోజుల ముందు ప్రకటించిన విధంగా 3 డీఏలు మంజూరు చేస్తూ సంస్థ ఉన్�