పోచమ్మతల్లి బోనాలతో షాద్నగర్ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొన్నది. భక్తుల సందడితో పోచమ్మ దేవాలయం కిటకిటలాడింది. మహిళలు, యువతులు బోనాలతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Bonalu festival | అందరి సహకారంతోనే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల (Bonalu )ఉత్సవాలు ప్రశాంతంగా, ఘనంగా జరిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )తెలిపారు. మంగళవారం సాయంత్రం మహంకాళి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చ�
లష్కర్ బోనాల జాతర రెండోరోజు అంగరంగ వైభవంగా జరిగింది. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారు సోమవారం అంబారీపై ఊరేగారు. సాయంత్రం తొట్టెల ఊరేగింపుతో వేడుక ముగిసింది. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారికి
Bonalu Festival | సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అరసకేసరి శివన్ ఆలయంలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బోనాల పండుగ జరుగగా.. 500 మందికిపైగా భక్తులు పాల్గొన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. డప్పుల వాయిద్యాల మధ్య మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలు చూప�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగను మహిళలు ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయమే ఇళ్లను శుభ్రం చేసుకుని నూతన వస్ర్తాలు ధరించి కొత్త బోనం కుండలో అమ్మవారికి నైవేద్యం వండి ఇంటిల్లిపాదీ పూజలు �
Bonalu | తెలంగాణ కల్చరల్ సొసైటీ ఫర్ సింగపూర్ ( టీసీఎస్ఎస్ ) ఆధ్వర్యాన ఆదివారం సింగపూర్ ( Singapoor )లో బోనాల ( Bonalu ) పండుగను ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాలు పండుగ (Bonala Festival) ఘనంగా జరుగుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. బోనాలు మన సంస్కృతికి ప్రతీకగా నిలలుస్తాయని తెలిపారు.
బోనాల ఉత్సవాలను ప్రజలందరూ ఘనంగా జరుపుకొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం కంటోన్మెంట్ ఐదో వార్డు మహాత్మా గాంధీనగర్ బస్తీలోని నల్ల పోచమ్మ అమ�
లాల్ దర్వాజ సింహ వాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా ఆలయ చైర్మన్ రాజేందర్ యాదవ్ బృందం సభ్యులు శనివారం ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి.. బ్రోచర్ను అందజేశారు.
Minister Talasani | ఈ నెల16 వ తేదీన నిర్వహించే ఓల్డ్ సిటీ ఆషాడ బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శనివారం ఓల్డ్ సిటీ కి చెందిన ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్య�