Minister Srinivas Yadav | బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పర్యవేక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ మ
Minister Thalasani | శంలో ప్రైవేటు దేవాలయాలకు ఆర్థిక సాయంత అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ప్రభుత్వ ఆర్థ�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పే పండుగ ఆషాఢ బోనాలు అని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కార్వాన్లోని దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద జూలై 16న నిర్వహించే బోనాల ఏర్పాట్లప�
గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ప్రారంభమై రెండు పూజలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ ఆరెళ్ల జగదీశ్ యాదవ్, ఈవో శ్రీనివాస రాజు నేతృత్వంలో ఆలయ హుండీని లెక్కించారు.
CM KCR | ఆషాడ మాసంలో బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బోనాల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహి�
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు గురువారం ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం సమర్పణతో రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమవుతాయి. �
లాల్దర్వాజలో అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల పండుగను జూలై 7 నుంచి భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని ఆలయ చైర్మన్ చెన్నబోయిన రాజేందర్ యాదవ్ తెలిపారు. గురువారం ఆలయ అవరణలో ఆయన విలేకరుల �
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా గురువారం నిర్వహిస్తున్న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకట్గోపాల్ పేర్కొన్నారు.
Bonalu Festival | హైదరాబాద్ : ఆషాఢ బోనాల ఉత్సవాలకు వారం ముందే ఆలయాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయం అందజేస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో సుమారు 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభ�
ముదిరాజులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం పోచమ్మ బోనాలు భక్తులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన పోచమ్మ బోనాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్యే మంచ�
హైదరాబాద్ : హైదరాబాద్ వ్యాప్తంగా ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. సోమవారం ఫలహార బండ్లను ఊరేగించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో పోలీసులు ట్