బోధన్ పట్టణంలో ఆదివారం పూసల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహాలక్ష్మీ మందిరంలో నైవేద్యాలు సమర్పించారు. వర్షాలు కురవాలని, పాడిపంటలు బాగుండాలని కోరారు.
చందూర్ మండలకేంద్రంలో మహాలక్ష్మి అమ్మవారికి బోనాల పండుగను గ్రామస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వివిధ కుల సంఘాలు బోనాలను డప్పువాయిద్యాల మధ్య ఊరేగించారు. అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర�
ఆషాఢ మాసం అంటేనే బోనాల ఉత్సవాలకు పెట్టింది పేరని సనత్నగర్ మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గం పరిధి బీఆర్ఎస్ పార్టీ ముఖ
బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో జూలై 5 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బోనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా �
Bonalu Festival | భాగ్యనగరం బోనమెత్తనుంది. జులై 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆషాఢ బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆషాఢ బోనాలకు రూ. 20 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం
MLA Bandari | ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఆలయాలను(Temples) అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy) పేర్కొన్నారు. ఆదివారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్లో ని�
ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాలలో గురువారం దుర్గామాతకు బోనాలు సమర్పించారు. మండ లంలోని రాజురా గ్రామంలో దుర్గామాతకు మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బోనాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలీ శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ ప
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. శివసత్తుల నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో ఊరేగింపు నిర్వహించారు.
Bonalu Festival | సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీతి అని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని ఎంతో చరిత్ర కలిగిన ముత్యాలమ్మ బోనాల పండుగలో మంత్రి జగదీశ్రెడ్డి, సునీతా దంపతులు ప్రత్యేక పూజల్ల
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సరూర్నగర్ డివిజన్లో బోనాల సందర్భంగా ఆదివారం పోచమ్మ దేవాలయం, నల్ల పోచమ్మ దేవాలయం, ఎస్.వి.ఆర్. ఎస్. బ�
Anjan Kumar Yadav | చార్మినార్ : ఒకరి తలపై బీరు బాటిల్తో దాడిచేసి, మరొకరిని కట్టెలతో కొట్టి ఇద్దరిని తీవ్రంగా గాయపరిచిన మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ కుమారుడు అర్వింద్ యాదవ్పై హుస్సేనీఆలం పోలీసులు కేసు నమోదు చ
డప్పుల దరువుకు అనుగుణంగా విన్యాసాలు.. శివసత్తులు పూనకాలు.. తొట్టెల, ఫలహారపు బండ్ల ఊరేగింపు, బోనాల ఉత్సవాలు సోమవారం మారేడ్పల్లి మైసమ్మ ఆలయంలో కన్నుల పండువగా జరిగాయి.