తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలోని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు మూడు రోజులుగా ఆలయ కమి�
దేవతల కృపతో వర్షాలు బాగా పడాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గుండ్లపల్లిలో బోనాల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్న�
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో కొలువైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర ఆదివారం ఘనంగా జరిగింది. మహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల ఉత్సవాలకు మెదక్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స
బాన్సువాడ మండలంలోని పోచారం తండా, రాంపూర్ తండా గ్రామాల్లో గిరిజనులు ఆదివారం తీజ్ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్
‘వర్షాలను సమృద్ధిగా కురిపించి.. వ్యాధులను పారదోలు తల్లీ..’ అంటూ మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢమాస చివరి ఆదివారం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని మహిళలందరూ గ్రామదేవతలైన అమ్మవార్
Bonalu Festival | ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీలోని కారేపల్లి క్రాస్ రోడ్ (రామలింగాపురం)లో బోనాల పండుగ ను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
Hyderabad Traffic Restrictions | బోనాల పండుగ ఉనేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. లాల్దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి బోనాలు, కార్వాన్ దర్బార్ మ�
Narsapur | బోనాల పండుగ వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బోనాల ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డా�
Ujjaini Mahankali Temple | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి(రంగం) వినిపించారు. మీరెవరూ నేను చెప్పింది ఏదీ ఆచరించడం లేదంటూ మాతంగి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం కల్పించి రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత కేసీఆర్దేనని బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహ�
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆదివారం నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆషాఢబోనాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయన అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్
KTR | సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.