బ్రాహ్మణపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడులు, దౌర్జన్యాలను తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బాధితులు, మహిళలు బోనకల్లు పోలీస్స్టేషన్ను ఆశ్రయించి వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని గురువా�
కాంగ్రెస్ నాయకుల దాడుల నుండి రక్షించాల్సిందిగా కోరుతూ బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామ కార్యకర్తలు, పలువురు మహిళలు బోనకల్లు పోలీసులను గురువారం ఆశ్రయించారు.
విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అలాగే అంతరాయం ఏర్పడితే వెనువెంటనే గుర్తించి మరమ్మతులు చేసేందుకు రియల్ టైం ఫీడర్ మేనేజ్మెంట్ సిస్టం (TRFMS), ఫాల్ట్ పాస్ ఏజ్ ఇండికేటర్స్ (FPI) లు ఎంత�
ఖమ్మం టూ బోనకల్లు వయా పొద్దుటూరుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్టీసీ డిపో సూపరింటెండెంట్ బత్తినేని రాములుకు బుధవారం వినతి పత్రం అందజేశారు.
పలు అనారోగ్య సమస్యలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సిఫార్సు మేరకు మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు టెలీ కమ్యూనికేషన్ సభ్�
పశువుల రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్రావు తెలిపారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బోనకల్లు-మధిర క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ ప�
పోరాటాల ద్వారానే ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ అన్నారు. శుక్రవారం టీఎస్ యూటీఎఫ్ బోనకల్లు మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన
ఎరువులు, పురుగుమందులు, విత్తన డీలర్లు అందరూ చట్టాలకు లోబడి వ్యాపారం చేయాలని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య అన్నారు. గురువారం బోనకల్లు మండల కేంద్రంలోని రైతు వేదికలో మధిర డివిజన్ స్థాయి డ�
రైతులెవరూ అధైర్య పడొద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని మధిర �
ప్రభుత్వం ఈ నెల 13వ తేదీ నుండి ఉపాధ్యాయులకు నిర్వహించే శిక్షణను ఎండల తీవ్రత దృష్ట్యా ఒక పూట మాత్రమే నిర్వహించాలని, అలాగే శిక్షణా కేంద్రంలో సరైన వసతులు కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ శుక్రవారం �
భూ సమస్యలు ఉన్నవారు భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు అన్నారు. శుక్రవారం బోనకల్లు మండలంలోని చొప్పకట్లపాలెం, నారాయణపురం గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సుల�
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో స్థానిక ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల నందు శరత్ మ్యాక్స్ విజన్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మధిర జనసేన
భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని తూటికుంట్ల, సీతానగరం గ్రామాల్లో మంగళవారం రెవెన్యూ అధికారులు రైతుల నుంచి దరఖాస్తు తీసుకున్నారు.
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, గ్రామాల్లో చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం అదనపు కలెక్టర్ పి.శ్రీని�