రైతులెవరూ అధైర్య పడొద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని మధిర �
ప్రభుత్వం ఈ నెల 13వ తేదీ నుండి ఉపాధ్యాయులకు నిర్వహించే శిక్షణను ఎండల తీవ్రత దృష్ట్యా ఒక పూట మాత్రమే నిర్వహించాలని, అలాగే శిక్షణా కేంద్రంలో సరైన వసతులు కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ శుక్రవారం �
భూ సమస్యలు ఉన్నవారు భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు అన్నారు. శుక్రవారం బోనకల్లు మండలంలోని చొప్పకట్లపాలెం, నారాయణపురం గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సుల�
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో స్థానిక ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల నందు శరత్ మ్యాక్స్ విజన్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మధిర జనసేన
భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని తూటికుంట్ల, సీతానగరం గ్రామాల్లో మంగళవారం రెవెన్యూ అధికారులు రైతుల నుంచి దరఖాస్తు తీసుకున్నారు.
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని, గ్రామాల్లో చేపడుతున్న రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం అదనపు కలెక్టర్ పి.శ్రీని�
రైతులు మార్కెట్లో ఆదాయం వచ్చే పంటలను సాగు చేయాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్.విజయ చంద్ర సూచించారు. సోమవారం బోనకల్లు మండలంలో గల రాయన్నపేట రైతు వేదికలో వ్యవసాయ శాఖ, వ్యవసాయ పరిశోధన స్థానం, మధిర ఆధ్వ
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డుగోలు హామీలు ఇచ్చి, గెలిచాక కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలును మరిచి ప్రజలను గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు అన్నారు. శ�
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో బాల్ బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంపీడీఓ రురావత్ రమాదేవి గురువారం ప్రారంభించారు.
పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యురాలు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. బోనక�
చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఐసీడీఎస్ సూపర్వైజర్లు రమాదేవి, సుజాత అన్నారు. బుధవారం పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్�
ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ అన్నారు. మంగళవారం బోనకల్లు మండలంలోని రాయన్నపేట గ్రామంలో స�
మా ఇంటి మణిదీపం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్లులో భూక్య శిరీష - బాలకృష్ణ దంపతులను బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల అధికారులు సన్మానించారు.
పాలకుల విధానాల వల్ల రైతులకు నష్టం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు హెచ్చరించారు.
MLC Polling | ఖమ్మం- నల్గొండ -వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కార్మిక శాఖ అధికారి కటారు విజయభాస్కర్ రెడ్డి ఇవాళ పరిశీలించారు.