బీఆర్ఎస్ బోనకల్లు మండల మాజీ అధ్యక్షుడు, చిరునోముల గ్రామానికి చెందిన రేగళ్ల వీరయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలిసిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు శనివారం ఆయనను పరామర్�
ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ కార్యకర్తలు, నాయకులు ముందుండి పోరాడాలని ఆ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేశ్ అన్నారు. గురువారం బోనకల్లు మండలంలోని రాపల్లె గ్రామంలో ఏనుగు రామకృష్ణ అధ్యక్షతన �
రాజకీయాలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాల్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ గ్రామ కమిటీలకు ఉన్న చట్టబద్ధత ఏమిటని, వా�
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రెటరీ సుంకర రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బోనకల్లు మండలంలోని ముష్టికుంట ఉన్నత పాఠశాలను జిల్లా పరిషత్ సీఈఓ దీక్ష రైనా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని గోవిందపురం( ఏ ) గ్రామానికి చెందిన గీత కార్మికుడు మంద రాములు ఇటీవల తాటిచెట్టు పైనుండి పడి మృతిచెందాడు. రాములు కుటుంబ సభ్యులకు భాగం ఫౌండేషన్ చైర్మన్ రాకేశ్ రూ.10 వేల ఆర్�
ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బోనకల్లు ఎంఈఓ దామాల పుల్లయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో ఫిజియోథెరపీ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
మధిరలో డిప్యూటీ సీఎం షాడోలు పరిపాలన చేస్తున్నారని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. ఆదివారం బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న బొగ్గు బూడిద, డస్ట్తో పంటలు నాశనం అవుతున్నాయని నాగపూర్- అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాహకులకు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన రైతులు �
ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టులను కేటాయించాలని టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ అన్నారు. సోమవారం టీఎస్ యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో బోనకల్లు మండలంలోని ప్రాథ�
బోనకల్లు మండల పరిధిలోని వైరా-మధిర ప్రధాన రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజావాణిలో తాసీల
తన భూమికి చెందిన హద్దులను కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలగించారని ముగ్గురు మహిళలు రోడ్డెపై ధర్నా చేసిన సంఘటన బోనకల్లు మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.