ఖమ్మం జిల్లా బోనకల్లు మండల పరిధిలోని చిరునోముల గ్రామంలో అసైన్డ్ భూముల నుండి దర్జాగా మట్టి అక్రమ తోలకాలు సాగుతున్నాయి. ఈ మట్టి తోలకాలపై సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిప
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని బోనకల్లు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎం జె పి గురుకుల విద్యాలయంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని బోనకల్లు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య కోరారు. గురువారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్ర�
ఎరువులను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మధిర ఏడిఏ స్వర్ణ విజయ్ చంద్ర అన్నారు. బోనకల్లు మండలంలోని బోనకల్లు, రావినూతల, ముష్టికు�
బోనకల్లు మండలం వైరా- జగ్గయ్యపేట ప్రధాన రోడ్డు మార్గంలోని రావినూతల - జానకిపురం గ్రామాల మధ్య శనివారం భారీ మర్రి చెట్టు రోడ్డుపై కూలింది. ఎన్నో ఏళ్లుగా పెద్ద పెద్ద ఊడలతో ఉన్న మర్రిచెట్టు ఒక్కసారిగా రోడ్డు�
తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, చెరువులు, మున్నేరులు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. బోనకల్లు మండలంలోని పెద్ద బీరవల్లి గ్రామ సమీపంలో గల పెద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో ప
వరద నీటితో బోనకల్లు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం చెరువును తలపిస్తున్నది. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఎటువంటి అవకాశం లేకపోవడంతో విద్యాలయ ఆవరణంలోనే నిలిచి చెరువును తలపిస్తుంది.
వరద నీటితో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం (KGBV) తలపిస్తున్నది. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వానలతో ప్రభుత్వం స్కూల్కు సెలవు ప్రకటించింద
బోనకల్లు మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో సోమవారం మండల అధికారులు నులి పురుగుల నివారణకు ఆల్బండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.
ఫేక్ అటెండెన్స్కు పాల్పడిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే కార్యదర్శుల పనితీరును పర్యవేక్�
బోనకల్లు మండల పరిధిలోని చిన్నబీరవల్లి గ్రామంలో నానో యూరియా వాడకంపై రైతులకు క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. సాధారణ యూరియాలో నత్రజని వినియోగ సామర్థ్యం 30 నుండి 40 శాతం ఉంటుందన్నారు. నానో యూరియా ప
జ్వరాలు సోకితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని బోనకల్లు మండల వైద్యాధికారిణి స్రవంతి ప్రజలకు సూచించారు. సోమవారం మండలంలోని గార్లపాడు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పలువురికి వైద్�
బోనకల్లు మండల కేంద్రంలోని విద్యుత్ సేవా కేంద్రం వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వైరా ఏడిఈ పోతగాని కిరణకుమార్ వైఖరికి నిరసనగా గోవిందాపురం గ్రామస్తులు శనివారం ఆందోళన నిర్వహించారు.
వ్యవసాయ కూలీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మెరుగు సత్యనారాయణ, పొన్నం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం బోనకల్లు మండ�
నిమిషాల వ్యవధిలో రైల్వే గేట్ మూసివేస్తుండడంతో ప్రజలు నానా అవస్థలు, రైల్వే గేట్ వద్ద పడిగాపులు కాయాల్సి పరిస్థితి ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని గోవిందాపురం గ్రామం వద్ద నెలకొంది.