బోనకల్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినిలు మధులత, జశ్విత పలు జాతీయ, రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మంలో బాల్ బ్యాట్మెంట
వరదల వల్ల పదేపదే నష్టపోతున్న మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని బోనకల్లు మండలం కలకోట పెద్ద చెరువు హరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కోరారు. శుక్రవారం కలకోట పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసి�
ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే అధికారులకు తెలియజేయాలని బోనకల్లు ఎంపీడీఓ రమాదేవి అన్నారు. గురువారం మండలంలోని 22 గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయంలో ఓటరు జాబితా పోలింగ్ కేంద్రాలకు �
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోనకల్లు తాసీల్దార్ మద్దెల రమాదేవి అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. తుఫాన్ కారణంగా మరో నాలుగు రోజుల వరకు భారీ వర్షాలు కురువనున్నట్లు తెలిపారు.
ప్రపంచ మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారమని మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.మధు అన్నారు. బోనకల్లు మండలంలోని ముష్టికుంట్ల పురమ్మతల్లి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సంగాపు దుర్గాప్రసాద్ సహకారంతో రూ.25 వేల వ్యయం�
బోనకల్లు మండల కేంద్రంలోని విద్య వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని సమగ్ర శిక్ష సెక్టోరియల్ ఆఫీసర్ రామకృష్ణ శనివారం పరిశీలించారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల పరిధిలోని చిరునోముల గ్రామంలో అసైన్డ్ భూముల నుండి దర్జాగా మట్టి అక్రమ తోలకాలు సాగుతున్నాయి. ఈ మట్టి తోలకాలపై సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిప
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని బోనకల్లు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎం జె పి గురుకుల విద్యాలయంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని బోనకల్లు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య కోరారు. గురువారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్ర�
ఎరువులను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మధిర ఏడిఏ స్వర్ణ విజయ్ చంద్ర అన్నారు. బోనకల్లు మండలంలోని బోనకల్లు, రావినూతల, ముష్టికు�
బోనకల్లు మండలం వైరా- జగ్గయ్యపేట ప్రధాన రోడ్డు మార్గంలోని రావినూతల - జానకిపురం గ్రామాల మధ్య శనివారం భారీ మర్రి చెట్టు రోడ్డుపై కూలింది. ఎన్నో ఏళ్లుగా పెద్ద పెద్ద ఊడలతో ఉన్న మర్రిచెట్టు ఒక్కసారిగా రోడ్డు�
తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, చెరువులు, మున్నేరులు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. బోనకల్లు మండలంలోని పెద్ద బీరవల్లి గ్రామ సమీపంలో గల పెద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో ప
వరద నీటితో బోనకల్లు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం చెరువును తలపిస్తున్నది. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఎటువంటి అవకాశం లేకపోవడంతో విద్యాలయ ఆవరణంలోనే నిలిచి చెరువును తలపిస్తుంది.
వరద నీటితో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం (KGBV) తలపిస్తున్నది. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వానలతో ప్రభుత్వం స్కూల్కు సెలవు ప్రకటించింద
బోనకల్లు మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో సోమవారం మండల అధికారులు నులి పురుగుల నివారణకు ఆల్బండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.