బొంరాస్పేట : చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతిచెందిన సంఘటన బొంరాస్పేట మండలంలోని కొత్తూరులో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటనారాయణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగెం చిన్న వెంకటయ్య (52) శనివారం తెల్లవ�
ఆన్లైన్లో నమోదు చేయకున్నా ఏవో అనుమతితో ధాన్యం అమ్ముకోవాలి బొంరాస్ పేట : వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శు�
బొంరాస్పేట : కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పాడి రైతులు, మత్స్యకారులకు బ్యాంకు రుణాలు ఇస్తాయని వీటిని రైతులు, మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అనిల్ కుమా�
ఫామ్ ఆయిల్ పంటలు పండిస్తే రైతులకు అధిక ఆదాయం చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి వికారాబాద్ : యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించుకొనేలా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని చేవెళ�
బొంరాస్పేట : యాసంగిలో రైతులు వరి పంటలు సాగు చేయరాదని ఇతర పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ అన్నారు. మంగళవారం మండలంలోని బురాన్పూర్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆయన రైతులకు అవగాహన కల్పిం�
బొంరాస్ పేట్ : మండలంలోని ఎన్నెమీదితండా (వడిచెర్ల) ఉప సర్పంచ్ రతన్ నాయక్, నలుగురు వార్డు సభ్యులు, 40 మంది కార్యకర్తలు శనివారం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్
బొంరాస్పేట : రాష్ట్రంలోని రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ గోపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవార�
బొంరాస్ పేట : మండలంలోని దుద్యాల గ్రామంలో బుధవారం సాయంత్రం జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బంది కోమటి రాజు కిరాణ దుకాణంపై దాడి చేసి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ. 58వేల 678 విలువ గల 40 వేల 948 సాగర్, గ�
బొంరాస్ పేట : పంటల సాగులో వ్యవసాయాధికారులు ఇచ్చే సూచనలు, సలహాలను రైతులు పాటించాలని అప్పుడే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా గణాంక అధికారిణి లక్ష్మీ కుమారి అన్నారు. బుధవారం మండలంలోని దుప్చెర్లలో రైత�
పరిగి : జిల్లాలో అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారుల అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో జాతీయ రహదారుల అసంపూర్త�
బొంరాస్పేట : హరితహారంలో నాటిన ప్రతి మొక్క బతకాలని ఇందుకోసం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని డీఆర్డీవో కృష్ణన్ అన్నారు. గురువారం మండలంలోని బురితం డా పరిధిలో జాతీయ రహదారికి ఇరువైనులా నాటిన మొక్కలన�
బొంరాస్ పేట : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని కొడంగల్ ఎమ్మె
బొంరాస్ పేట : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కొవిడ్ టీకా వేయాలని డీప్యూటీ డీఎంహెచ్వో రవీంద్ర యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహ
బొంరాస్పేట : మండలంలోని బాపన్చెరువుతండాకు చెందిన విద్యార్థి పవార్ అనిల్కుమార్ ఐఐటీ ఖరగ్పూర్లో బయో టెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో సీటు సంపాదించాడు. అనిల్కుమార్ మండలంలోని రే