సావరిన్ గోల్డ్ బాండ్లను రిజర్వు బ్యాంక్ మళ్లీ జారీ చేసింది. సోమవారం నుంచి ఐదురోజులపాటు అందుబాటులో ఉండనున్న ఈ బాండ్ల గ్రాము ధరను రూ.6,199గా నిర్ణయించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మునుపెన్నడూ లేనివిధంగా సరికొత్త రికార్డు స్థాయిల్లో ముగిశాయి. ఉదయం ఆరంభం నుంచే లాభాల్లో మొదలైన సూచీలు.. సమయం గడుస్తున్నకొద్దీ మరింతగా పెరుగుతూపోయాయి. ఈ క్రమంలోనే ఆల్�
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ మరోసారి 61వేల మార్కును అధిగమించగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం మళ్లీ 18వేల మార్కున
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా 8 రోజులపాటు నష్టాల్లోనే కొట్టుమిట్టాడిన సూచీలు.. బుధవారం కోలుకున్న విషయం తెలిసిందే. అయితే గురువారం తిరిగి నష్టాల బాటలోనే నడిచాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడం, ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా మున్ముందు మరిన్ని వడ్డింపులుంటాయని ప్రకటించడం.. మార్కెట్�
బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో నమోదిత మదుపరి ఖాతాలు 12 కోట్లకు చేరాయి. గత 148 రోజుల్లో కొత్తగా కోటి మదుపరులు వచ్చినట్టు మంగళవారం ఓ ప్రకటనలో ఈ ప్రముఖ స్టాక్ ఎక్సేంజ్ తెలిపింది. ఈ ఏడాది జూలై 18 నుంచి డిసెం�
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. రష్యా అణ్వస్త్ర ప్రయోగ హెచ్చరికలు, ఉక్రెయిన్లో రష్యా దాడుల మధ్య ఇవాళ స్టాక్మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమైనా చివరకు పుంజుకున్నాయి. బాంబే స్�
సెన్సెక్స్ 2,702, నిఫ్టీ 815 పాయింట్లు పతనం కమ్ముకున్న రష్యా-ఉక్రెయిన్ భయాలు రూ.13.44 లక్షల కోట్లు ఆవిరి ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర.. స్టాక్ మార్కెట్ల ఉసురు తీసింది. మదుపరులు తీవ్ర అమ్మకాల ఒత్తిడిలోకి జారుకోవ
అమ్మకాల ఒత్తిడిలో మదుపరులు సెన్సెక్స్ 1,024, నిఫ్టీ 303 పాయింట్లు పతనం 3 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు ఫట్ ముంబై, ఫిబ్రవరి 7: దేశీయ స్టాక్ మార్కెట్లను వరుస నష్టాలు వీడటం లేదు. సోమవారం సూచీలు మరోసారి భారీగా క్షీణిం�