దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలకు లోనయ్యాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 692.89 పాయింట్లు లేదా 0.87 శాతం క్షీణించి 79 వేల స్థాయికి దిగువన 78,956.03 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీగా నష్టపోయాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,276.04 పాయింట్లు లేదా 1.57 శాతం కోల్పోయి 79,705.91 వద్ద స్థిరపడింది. అలాగ
దేశీయ స్టాక్ మార్కెట్లలో గత వారం సైతం నూతన రికార్డులు నమోదయ్యాయి. అయితే వరుస లాభాలతో సూచీలు గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్న వేళ.. మదుపరులు లాభాల స్వీకరణ దిశగా అడుగులు వేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. రికార్డు స్థాయి గరిష్ఠాల్లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. మరోవైపు మైక్రోసాఫ్ట్లో సాంకేతిక సమస్య అంతర్జాతీయ మార్కెట్లను కుదిపే�
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు మెజారిటీ ట్రేడింగ్ సెషన్లలో లాభాలనే అందుకుని రికార్డు స్థాయిల్లో కదలాడాయి. అయితే ఆఖర్లో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సూచీలు ఆల్టైమ్ హైల్లో స్థిరపడలేకపోయాయ
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనైనా లాభాలనే అందుకున్నాయి. మదుపరులు అంతకుముందు వారంలాగే అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాడారు. అయితే చివరకు పెట్టుబడులకే మొగ్గారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో పరుగులు పెట్టాయి. ఉదయం ప్రారంభమైన దగ్గర్నుంచి మధ్యాహ్నం ముగిసేదాకా సూచీలు ఫుల్ జోష్ను కనబర్చాయి. శనివారం చివరి విడుత పోలింగ్ ముగిశాక విడుదలైన ఎగ్జిట్
రాష్ర్టానికి చెందిన టెక్నాలజీ దిగ్గజం కంట్రోల్ఎస్..హైదరాబాద్లో మరో డాటా సెంటర్ను ప్రారంభించింది. రూ.500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ డాటా సెంటర్ సంస్థకిది మూడోది కావడం విశేషం.
Income Tax | ఎన్నికల ఫలితాలకుతోడు.. ఇప్పుడు మదుపరులకు మరో భయం జత కలిసింది. ఈ నెలారంభంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,100 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే.
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. తీవ్ర ఒడిదొడుకులకు లోనైనా.. మదుపరులు పెట్టుబడులకే మొగ్గారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సె�
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే సాగాయి. కేవలం చివరిరోజే లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఓవరాల్గా మదుపరులు.. లాభాల స్వీకరణకే మొగ్గు చూపారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎ�
బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో నమోదైన సంస్థల మార్కెట్ విలువ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో రూ.404.18 లక్షల కోట్లకు చేరింది. వరుస లాభాల నడుమ గడిచిన 5 రోజుల్లో మదుపరుల సంపద రూ.11.29 లక్షల కోట్లు ఎగి�
వరుస లాభాలతో రికార్డుల్ని సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఇప్పుడు వరుస నష్టాలతో అల్లాడిపోతున్నాయి. నాలుగు రోజులుగా సూచీలు పతనం దిశగానే అడుగులు వేస్తుండటంతో లక్షల కోట్ల రూపాయల్లో మదుపరుల సంపద ఆవి�