రాష్ర్టానికి చెందిన టెక్నాలజీ దిగ్గజం కంట్రోల్ఎస్..హైదరాబాద్లో మరో డాటా సెంటర్ను ప్రారంభించింది. రూ.500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ డాటా సెంటర్ సంస్థకిది మూడోది కావడం విశేషం.
Income Tax | ఎన్నికల ఫలితాలకుతోడు.. ఇప్పుడు మదుపరులకు మరో భయం జత కలిసింది. ఈ నెలారంభంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,100 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే.
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. తీవ్ర ఒడిదొడుకులకు లోనైనా.. మదుపరులు పెట్టుబడులకే మొగ్గారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సె�
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే సాగాయి. కేవలం చివరిరోజే లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఓవరాల్గా మదుపరులు.. లాభాల స్వీకరణకే మొగ్గు చూపారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎ�
బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో నమోదైన సంస్థల మార్కెట్ విలువ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో రూ.404.18 లక్షల కోట్లకు చేరింది. వరుస లాభాల నడుమ గడిచిన 5 రోజుల్లో మదుపరుల సంపద రూ.11.29 లక్షల కోట్లు ఎగి�
వరుస లాభాలతో రికార్డుల్ని సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఇప్పుడు వరుస నష్టాలతో అల్లాడిపోతున్నాయి. నాలుగు రోజులుగా సూచీలు పతనం దిశగానే అడుగులు వేస్తుండటంతో లక్షల కోట్ల రూపాయల్లో మదుపరుల సంపద ఆవి�
దేశీయ స్టాక్ మార్కెట్ల దూకుడుకు మంగళవారం బ్రేక్ పడింది. నిజానికి ఉదయం ఆరంభంలో మదుపరుల కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో మొదలై సరికొత్త స్థాయిలను చేరిన సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడికి లోనై నష్టాలను మూటగట్�
400 లక్షల కోట్లపైకి..
బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ తొలిసారి రూ.400 లక్షల కోట్ల ఎగువన ముగిసింది. గత ఏడాది జూలైలో రూ.300 లక్షల కోట్ల మార్కును తాకిన విషయం తెలిసిందే. కేవలం 9 నెలల్లోనే మదుపరుల సంపద రూ.100 లక్షల క
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాలను సంతరించుకున్నాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 335.39 పాయింట్లు లేదా 0.46 శాతం పుంజుకొని 73,097.28 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 602.41 పాయింట్ల
భారతీయులకు బంగారంపై ఎంత మోజుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధరలతో సంబంధం లేకుండా పసిడిపై హద్దుల్లేని మక్కువను ప్రదర్శిస్తారు. నగలు, నాణేలు ఇలా.. ఏ రూపంలో ఉన్నా పుత్తడి అంటే ప్రేమే. ఇప్పుడు గోల్డ్ బా�
తాజాగా జారీచేసే సావరిన్ గోల్డ్ బాండ్ ధరను గ్రాముకు రూ.6,263గా నిర్ణయించినట్టు రిజర్వ్బ్యాంక్ తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24-నాల్గవ సిరీస్ ఇష్యూ ఈ నెల 12 నుంచి ప్రారంభమై, ఐదు రోజులు అమలుల
దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. వరుస నష్టాల నుంచి తేరుకుని బుధవారం లాభాలను అందుకున్నాయి. మెటల్, కమోడిటీ, టెలికం షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి.