దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడం, ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా మున్ముందు మరిన్ని వడ్డింపులుంటాయని ప్రకటించడం.. మార్కెట్�
బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో నమోదిత మదుపరి ఖాతాలు 12 కోట్లకు చేరాయి. గత 148 రోజుల్లో కొత్తగా కోటి మదుపరులు వచ్చినట్టు మంగళవారం ఓ ప్రకటనలో ఈ ప్రముఖ స్టాక్ ఎక్సేంజ్ తెలిపింది. ఈ ఏడాది జూలై 18 నుంచి డిసెం�
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. రష్యా అణ్వస్త్ర ప్రయోగ హెచ్చరికలు, ఉక్రెయిన్లో రష్యా దాడుల మధ్య ఇవాళ స్టాక్మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమైనా చివరకు పుంజుకున్నాయి. బాంబే స్�
సెన్సెక్స్ 2,702, నిఫ్టీ 815 పాయింట్లు పతనం కమ్ముకున్న రష్యా-ఉక్రెయిన్ భయాలు రూ.13.44 లక్షల కోట్లు ఆవిరి ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర.. స్టాక్ మార్కెట్ల ఉసురు తీసింది. మదుపరులు తీవ్ర అమ్మకాల ఒత్తిడిలోకి జారుకోవ
అమ్మకాల ఒత్తిడిలో మదుపరులు సెన్సెక్స్ 1,024, నిఫ్టీ 303 పాయింట్లు పతనం 3 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు ఫట్ ముంబై, ఫిబ్రవరి 7: దేశీయ స్టాక్ మార్కెట్లను వరుస నష్టాలు వీడటం లేదు. సోమవారం సూచీలు మరోసారి భారీగా క్షీణిం�