పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, భారత రత్న వంటి పౌర పురస్కారాలు అధికారిక బిరుదులు కావని, వాటిని ఎవరూ తమ పేర్ల ముందు కాని, వెనుక కాని ఉపయోగించరాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతీయ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మే 9న జమ్ము కశ్మీరులోని పూంచ్లో సరిహద్దుల అవతల నుంచి జరిగిన కాల్పులలో అమరుడైన అగ్నివీర్ ఎం మురళీ నాయక్ తల్లి జ్యోతిబాయి శ్రీ�
Bombay High Court | ఆత్మహత్య చేసుకుంటానని జీవిత భాగస్వామి పదే పదే బెదిరించడం క్రూరత్వమేనని హైకోర్టు తెలిపింది. అలాంటి పరిస్థితుల్లో వైవాహిక సంబంధాన్ని కొనసాగించడం అసాధ్యమని పేర్కొంది. ఒక వ్యక్తికి విడాకులు మంజూర�
రామాయణంలోని శ్రవణ కుమారుడు నాడు అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో పెట్టుకుని తీర్థయాత్రలకు తీసుకువెళితే నేటి కుమారులు వృద్ధులైన తల్లిదండ్రులను కోర్టుకీడుస్తున్నారని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింద�
మహారాష్ట్రలోని రోడ్ల దుస్థితి, గుంతలు, తెరిచి ఉన్న మ్యాన్హోళ్ల వల్ల ప్రమాదాలు, మరణాలపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సురక్షితమైన రోడ్లను పొందడం సామాన్యుడి ప్రాథమిక హకు అని స్పష్టం చేసింద
మైనర్ను వివాహం చేసుకున్నా, వారికి బిడ్డ పుట్టినా పోక్సో చట్టం కింద నమోదైన అత్యాచారం కేసుల నుంచి నిందితుడికి విముక్తి లభించదని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది.
రోడ్లపై గుంతల కారణంగా జరిగే ప్రమాదాలకు మున్సిపల్ కార్పొరేషన్లను బాధ్యుల్ని చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించగలదా అని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. రోడ్ల దుస్థితి కారణంగా సంభవించే మ�
Bomb threat | బాంబే హైకోర్టు (Bombay High Court) కు మళ్లీ బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్ వచ్చింది. కోర్టును బాంబులతో పేల్చేస్తామని ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి మెయిల్ చేశాడు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎంతో ఊరటనిచ్చే తీర్పును బొంబాయి హైకోర్టుకు చెందిన గోవా బెంచ్ శుక్రవారం వెలువరించింది. జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ (జేడీఏ) కింద చేపట్టే భవన నిర్మాణాలకు జీఎస్టీ వర్తి
Bombay High Court | ఇవాళ (శుక్రవారం) ఉదయం ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కు బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్ వచ్చిన ఘటనను మరువకముందే మధ్యాహ్నం బాంబే హైకోర్టు (Bombay High Court) కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
Hansika Motwani | ప్రముఖ నటి హన్సిక మోత్వానీకి బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. తనపై నమోదైన గృహహింస కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నటి సోదరుడు ప్రశాంత్ మోత్వానీ భార్య �
న్యాయవాది, మాజీ బీజేపీ అధికార ప్రతినిధి ఆర్తి అరుణ్ సాథె మంగళవారం బాంబే హైకోర్ట్ న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆమెతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులైన అజిత్ ఖడేత్నకర్,
Bombay Highcourt | భార్య వస్త్రధారణ, వంట చేసే తీరుపై భర్త చేసే వ్యాఖ్యలు తీవ్ర క్రూరత్వం లేదా వేధింపుల కిందకు రావని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది.
ముంబైలోని పశ్చిమ రైల్వే లోకల్ రైళ్లలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు గురువారం స్టే ఇచ్చింది.