Bomb Threat | ఏపీలోని విశాఖపట్నం విమానాశ్రయానికి వరుసగా రెండోరోజు బాంబు బెదిరింపులు కొనసాగాయి. మంగళవారం చెన్నై, బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చిన ఇండిగో విమానాలకు బెదిరింపులు వచ్చాయి.
Bomb Threats | దేశంలో ఇటీవలే వరుస బాంబు బెదిరింపు (Bomb Threats) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు వారాల వ్యవధిలోనే ఏకంగా 400కుపైగా విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) అప్ర�
విమానాల్లో బాంబులు పెట్టామని బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. విశాఖపట్నం -విజయవాడల మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసుల�
శుక్రవారం 25కుపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 7 ఇండిగో, 7 విస్తారా, 7 స్పైస్జెట్, ఆరు ఎయిరిండియా విమానాలకు శుక్రవారం భద్రతాపరమైన హెచ్చరికలు వచ్చాయి.
Bomb Threats | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (Bomb Threats) ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గత పది రోజులుగా ఎయిర్ ఇండియా సహా పలు విమానాలకు వరుస బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో 80కిపైగా విమానాలకు ఎ�
దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు పెద్ద సమస్యగా మారిపోయింది. ఫోన్లు, ఈమెయిళ్లు, సోషల్ మీడియా ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న బెదిరింపులతో విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. ఫలితంగ�
Bomb Threats: బాంబు బెదిరింపు నిందితులను నో ఫ్లై లిస్టులో చేర్చనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు తెలిపారు. పౌరవిమానయాన చట్టంలో మార్పులు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
Bomb threats | ఈ మధ్య కాలంలో ఎయిర్పోర్టులకు, విమానాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు బాంబులు పెట్టామంటూ బెదిరింపు మెయిల్స్, కాల్స్ చేసేవారి సంఖ్య పెరిగిపోతున్నది. ఎప్పుడూ ఏదో ఒక చోట బాంబు బెదిరింపు కాల్స్ వస్తూనే ఉ�
Flights- Bomb Threats | భారత్లో పలు విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులు..మరింతగా పెరిగాయి. శనివారం ఒక్కరోజే వివిధ ఎయిర్లైన్స్కు చెందిన 30కి పైగా విమానాలకు బెదిరింపులు వచ్చినట్టు అధికారులు తాజాగా వెల్లడించారు.
Aviation Safety | జాతీయ, అంతర్జాతీయ రూట్లలో తిరిగే పలు విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఎయిర్ లైన్స్ సంస్థల సీఈఓలతో బీసీఏఎస్ అధికారులు సమావేశం అయ్యార�
Bomb Threats | విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. శనివారం సైతం పలు విమానాల్లో బాంబులు పెట్టినట్లుగా బెదిరింపులు వచ్చాయి. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బాంబు బెదిరింపులు వచ్చిన విమానాల్లో మూ�
Bomb Threats | దేశంలోని పలు విమానాలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు భారీగా పెరిగాయి. ఈ బెదిరింపులు కేంద్ర ప్రభుత్వానికి సవాల్గా మారాయి. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల నుంచి వచ్చే విమానాల్లో స్కై మార్షల్స్�
Bomb Threats | ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ ఇండియాతో పాటు పలు కంపెనీలకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే, ఢిల్లీ నుంచి చికాగో బయలుదేరిన విమానంలో బాంబు ఉందని చెప్పడంతో విమానాన్�