దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం నిత్యకృత్యంగా మారింది. శనివారం నగరంలోని 6 స్కూళ్లకు ఈ-మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని అగ్నిమాపక శాఖ అధికారులు మీడియాకు తెలిపారు.
Bomb Threats | దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపాయి. శుక్రవారం దాదాపు 30 పాఠశాలలకు (Delhi Schools) బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
దేశ రాజధానిలో మరోసారి బాంబు కలకలం (Bomb Threats) రేపింది. ఢిల్లీలోని పలు స్కూళ్లకు మరోసారి ఈ-మెయిల్ బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు.
Bomb Threats | దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోని ఏకంగా 44 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threats) కొనసాగుతూనే ఉన్నాయి. గత 21 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు థ్రెట్స్ వచ్చాయి. తాజాగా ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన మూడు విమానాలకు, ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కా
ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో (Tirupati) వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. స్థానికులతోపాటు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆందోళనకు గుర్తిచేస్తున్నాయి. నగరంలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపు�
Bomb Threat | ఏపీలోని విశాఖపట్నం విమానాశ్రయానికి వరుసగా రెండోరోజు బాంబు బెదిరింపులు కొనసాగాయి. మంగళవారం చెన్నై, బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చిన ఇండిగో విమానాలకు బెదిరింపులు వచ్చాయి.
Bomb Threats | దేశంలో ఇటీవలే వరుస బాంబు బెదిరింపు (Bomb Threats) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు వారాల వ్యవధిలోనే ఏకంగా 400కుపైగా విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) అప్ర�
విమానాల్లో బాంబులు పెట్టామని బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. విశాఖపట్నం -విజయవాడల మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసుల�
శుక్రవారం 25కుపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 7 ఇండిగో, 7 విస్తారా, 7 స్పైస్జెట్, ఆరు ఎయిరిండియా విమానాలకు శుక్రవారం భద్రతాపరమైన హెచ్చరికలు వచ్చాయి.
Bomb Threats | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (Bomb Threats) ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గత పది రోజులుగా ఎయిర్ ఇండియా సహా పలు విమానాలకు వరుస బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో 80కిపైగా విమానాలకు ఎ�
దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు పెద్ద సమస్యగా మారిపోయింది. ఫోన్లు, ఈమెయిళ్లు, సోషల్ మీడియా ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న బెదిరింపులతో విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. ఫలితంగ�
Bomb Threats: బాంబు బెదిరింపు నిందితులను నో ఫ్లై లిస్టులో చేర్చనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు తెలిపారు. పౌరవిమానయాన చట్టంలో మార్పులు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.