Bomb Threat | దేశరాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ పాఠశాలకు ఇలాంటి బెదిరింపులే రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
Express Train | జమ్మూ - జోధ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు (Jammu - Jodhpur express train)కు బాంబు బెదిరింపులు (bomb threat) వచ్చాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్లో బాంబు పెట్టినట్లు పోలీసులకు ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు.
IndiGo flight: చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అయితే సురక్షితంగానే ఆ విమానం ముంబైలో నిన్న రాత్రి 10.30 నిమిషాలకు ల్యాండ్ అయ్యింది. ఇండిగో దీనిపై ప్రకటన జారీ చేసింది.
Shamshabad airport | శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రత అధికారులు, సీఐఎస్ఎఫ్ అధికారులు విసృతంగా తనిఖీలు నిర్వహించారు.
Bomb Threat | దేశంలోని 40 విమానాశ్రయాల్లో బాంబులు పెట్టామంటూ దుండగులు బెదిరింపు ఈ మెయిల్స్ పంపారు. బాంబులతో ఆయా ఎయిర్పోర్టులను పేల్చివేయబోతున్నామంటూ ఆ ఈ మెయిల్స్లో హెచ్చరించారు. బెదిరింపు ఈ మెయిల్స్ అందుకు�
Bomb Threat | పట్నా ఎయిర్పోర్టులో బాంబు కలకలం చెలరేగింది. ఎయిర్పోర్టులో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు. ఎయిర్పోర్టు అధికారిక మెయిల్ ఐడీకి ఈ మెయిల్ పంపారు. దాంతో అధికారులు అప్రమత్�
Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ వెళ్తున్న (Dubai bound plane) విమానానికి బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం సృష్టించాయి.
Bomb Threat | రాజధాని ప్రాంతంలోని రైల్వే మ్యూజియం (Railway Museum) సహా మొత్తం 10 నుంచి 15 మ్యూజియంలకు కొందరు వ్యక్తులు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు.
ఇండిగో ఫ్లైట్కు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. శనివారం 172 మంది ప్రయాణికులతో చెన్నై నుంచి ముంబై బయల్దేరిన ఇండిగో ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. దీంతో చెన్నై నుంచి ముంబై వెళ్తున్న విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. శనివారం ఉదయం ఇండిగో 6E 5314 ( IndiGo flight 6E 5314) విమానం 172 మంది ప్రయాణికులతో చెన్నై న