Bomb threats to schools | సోమవారం రెండు రాష్ట్రాల్లో 40కుపైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని సుమారు 37 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ అందాయి. అలాగే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో�
ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీ ఎయిర్పోర్టుతోపాటు నగరంలోని 8 దవాఖానలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబు డిస్పోజల్ స్వాడ్ను మోహరించారు.
Bomb threat | రెండు హాస్పిటల్స్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. వాటిలో బాంబులు ఉన్నట్లు ఈమెయిల్ ద్వారా బెదిరించారు. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు.
దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 150కి పైగా పాఠశాలలకు బుధవారం ఈమెయిల్స్లో బాంబు బెదిరింపులు వచ్చాయి. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ ప్రాంతాల్లోని ప్రైవేట్ స్కూళ్లలో పో�
Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీ (Delhi)లోని సుమారు 50 పాఠశాలలకు బుధవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి.
Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం సృష్టిస్తున్నాయి. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ విమానాశ్రయానికి (Bhopal Airport) బాంబు బెదిరింపులు వచ్చాయి.
Barauni-Gwalior Express | బరౌనీ-గ్వాలియర్ ఎక్స్ప్రెస్ (Train No 11124)లో బాంబు ఉందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే భారీగా పోలీసుల బలగాలు, అగ్నిమాపక దళాలు, బాంబ్ డిస్పోజల్స్ బారాబంకి రైల్వే స్టేషన్లో రైలును నిలిపివ
Bomb Threat | దేశంలో ఇటీవలే వరుస బాంబు బెదిరింపు (Bomb Threat) కాల్స్, మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా ఢిల్లీ యూనివర్సిటీలోని (University of Delhi) రామ్ లాల్ ఆనంద్ కళాశాల (Ram Lal Anand College)కు గురువారం ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చిం
Bomb Threat | దేశంలోని ప్రధాన నగరాలకు వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీలోని ఆర్కే పురమ్ (RK Puram)లో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (Delhi Public School)కు ఈ ఉదయం బెదిరింపులు వచ్చాయి.
Mumbai | మహారాష్ట్ర రాజధాని ముంబై నగరానికి మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముంబై నగరంలో ఆరు చోట్ల బాంబులు పెట్టామని ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి బెదిరించాడు.
Secunderabad | సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని మోండా మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. గౌస్ పాషా అనే వ్యక్తిని ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నారు.
SpiceJet | బీహార్లోని దర్భంగా నుంచి ఢిల్లీ వెళ్తున్న స్పైస్జెట్ విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో స్పైస్జెట్ అధికారులు.. పైలట్లను అప్రమత్తం చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానాన�