భారత్-చైనా సైనికుల మధ్య లద్దాఖ్ సరిహద్దులోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లాఖియా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుక�
సినీ నటి, దర్శకురాలు, నృత్య దర్శకురాలు, స్క్రిప్ట్ రైటర్, టీవీ హోస్ట్, ప్రొడ్యూసర్.. ఇలా అనేక రంగాల్లో సత్తా చాటారు ఫరాఖాన్. అరుపదుల వయసులోనూ అందంగా, ఆరోగ్యంగా ఉంటూ అంతే ఉత్సాహంగా పనిచేస్తున్నారు.
బాలీవుడ్లో షారుఖ్, దీపికా పడుకోన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ చిత్రసీమలో హిట్పెయిర్గా వారికి గుర్తింపు ఉంది. ఇప్పటివరకు వీరిద్దరు కలిసి ఐదు చిత్రాల్లో నటించగా..అ�
బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ఖాన్ 59 ఏళ్ల వయసులో కూడా ఫిట్గా కనిపిస్తారు. ముఖంలో కూడా వయసు తాలూకు ఛాయలు ఏమాత్రం కనిపించవు. ఇప్పటికీ సిక్స్ప్యాక్ మెయిన్టెయిన్ చేసే అగ్రహీరోల్లో ఆయన ఒకరు. తాజాగా ఇచ్చి�
మృణాల్ ఠాకూర్ మనసు గాయపడింది. ఈ గాయానికి మీడియా వాళ్లే కారణమట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తం చేసింది మృణాల్ ఠాకూర్. ‘రీసెంట్గా ఓ అవార్డు వేడుకకు నేనూ జాన్వీ కపూర్ హాజరయ్యాం. ముందుగా నేను ఆ వేడ�
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2009లో కన్నడ చిత్రం గిల్లితో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగులో ‘కెరటం’ మూవీతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తూ అగ్ర
Bollywood | విధి వైపరిత్యాన్ని ఎవరు తప్పించలేరు. విధి తలచుకుంటే రాజుని పేదవాడిని చేస్తుంది. పేదవాడుగా కూడా చేస్తుంది. ఒకప్పుడు బతుకు తెరువు కోసం ఎన్నో కష్టాలు పడ్డ వ్యక్తి ఇప్పుడు కోట్లకి పడగల
Tollywood | పండగలు లేదంటే వరుస సెలవులు ఉంటే బడా సినిమాలు రిలీజ్లకి రెడీ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సంక్రాంతి, దసరా, సమ్మర్ లలో బాక్సాఫీస్ దగ్గర బడా ఫైట్ ఉంటుంది. పెద్ద హీరోలు ఆ సమయ
ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా బడ్జెట్ అక్షరాలా 700కోట్లట. ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఓ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ‘నాకు సంబంధిం�
బాలీవుడ్లో ప్రయోగాత్మక, విలక్షణ కథా చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు రాజ్కుమార్ రావు. తాజాగా ఆయన ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖమ్ బయోపిక్లో నటించబోతున్నారు. తొలుత ఈ
Urvashi Rautela | బాలీవుడ్ నటి ఊశ్వరి రౌటెలా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై ఆలయ అర్చకులు, పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన పేరిట ఉత్తర భారతంలోనూ ఓ ఆలయం ఉందని.. దక�
అమీర్ఖాన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘తారే జమీన్ పర్' (2007) చిత్రం స్ఫూర్తివంతమైన కథాంశంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. బాల్యంలో తలెత్తే డిస్లెక్సియా (చదవడం, అభ్యాసం తాలూకు వైకల్యం) అనే మానసిక రుగ్మ�
ఓ ఇంటర్వ్యూలో చిత్రంగా మాట్లాడి నెటిజన్లకు టార్గెట్గా మారింది బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా. తన తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘ఉత్తరాఖండ్లో నా పేరిట ఓ ఆలయం ఉంది తెలుసా? ఎవరైనా బద్రీనాథ్ వెళితే.. పక్కన�