గాయనిగా శ్రేయాఘోషల్ కెరీర్ నిజంగా విభిన్నం. బాలీవుడ్ విఖ్యాత గాయనీమణులు లతా మంగేష్కర్, అనురాధా పడ్వాల్, ఆశా భోంస్లే ఇతర భాషల్లో పాటలు పాడినా.. అరుదుగా మాత్రమే పాడేవారు. కానీ శ్రేయాఘోషల్ అలా కాదు. కె�
గత ఏడాది బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి వివాహబంధంలోకి అడుగుపెట్టింది కథానాయిక రకుల్ప్రీత్సింగ్. అయితే ఆ పెళ్లిలో అతిథులు ఫోన్లు వెంట తీసుకురావొద్దనే ఆంక్షలు విధించారు. ఈ విషయమై తాజా ఇంటర్వ
సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ అగ్ర హీరోలు సల్మాన్ఖాన్, సంజయ్దత్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు. ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ఈ బాలీవుడ్ స్టార్స్ ఇద్దరూ ముందుకొచ్చారు. హాలీవుడ్ యాక్షన్ థ�
‘పుష్ప-2’లో ఐటెంసాంగ్ ‘కిస్సిక్' కథానాయిక శ్రీలీల జాతకాన్నే మార్చివేసింది. ముఖ్యంగా ఈ పాటతో ఉత్తరాది యువతరంలో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుందీ అమ్మడు. దీంతో బాలీవుడ్ వరుస అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్�
‘జవాన్' చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు తమిళ దర్శకుడు అట్లీ. ప్రస్తుతం ఆయన సల్మాన్ఖాన్తో భారీ పాన్ ఇండియా చిత్రానికి సిద్ధమవుతున్నారు. పునర్జన్మల నేపథ్య కథాంశంతో సాగే పీరియాడిక్ య
సోషల్ మీడియాలో కనిపించే 10 సెకండ్ల రీల్స్ చూసి ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొద్దనీ, ఆ పది సెకండ్లలో ఒక వ్యక్తి గురించి ఏమీ అర్థం చేసుకోలేమనీ అంటున్నది ఖుషీ కపూర్. తన తాజా చిత్రం ‘లవ్ యాపా’ ప్రమోషన్ల�
‘మరక మంచిదే!’ అంటూ అదాశర్మ పెట్టిన పోస్ట్.. నెట్టింట వైరల్గా మారింది. తాజాగా, ఓ షూట్కు సంబంధించిన ఫొటోలను అదాశర్మ ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల వెనక కథను చెబుతూ.. ‘నీళ్లు తాగడం చాలా ముఖ్యం.
ప్రస్తుతం అన్ని భాషల్లో బయోపిక్ల ట్రెండ్ నడుస్తున్నది. ఒకనాడు అగ్ర తారలుగా వెలుగొందిన నటీనటుల జీవితాలను వెండితెరపైకి తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో �
Samantha | సమంత ఓ సంచలనాత్మక మహిళ. ఏ విషయాన్నయినా కుండ బద్దలు కొట్టి చెప్పటం ఆమె శైలి. స్త్రీత్వాన్ని అమితంగా గౌరవించడం.. దానికితోడు ఆత్మాభిమానం.. ఈ రెండూ ఆమెను నిరంతరం వార్తల్లో వ్యక్తిగా నిలబెడుతుంటాయి. విడిపో�
Vicky Kaushal | మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఛావా (Chhaava). బాలీవుడ్ యాక్టర్ విక్కీకౌశల్ (Vicky Kaushal) టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వ�
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు కోపం వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్పై దృష్టి సారించిన ఈ అందాల భామ.. షాహిద్ కపూర్తో ‘దేవా’ అనే సినిమాలో నటించింది. ఇటీవలే ఆ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లో విలేక
ప్రస్తుతం బాలీవుడ్ చూపంతా.. దక్షిణాదిపైనే ఉన్నదని అంటున్నది నటి రెజీనా కసాండ్రా. ఒకప్పుడు తమను చిన్నచూపు చూసినవారే.. ఇప్పుడు అడిగిమరీ అవకాశాలు ఇస్తున్నారని చెబుతున్నది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.
ఫొటోలు, వీడియోల కోసం సోషల్మీడియా స్టార్ మోనాలిసాను కొందరు ఇబ్బంది పెట్టడం తనను ఎంతగానో బాధించిందని అంటున్నది బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్. అలాంటివారిని ద్వేషించడం తప్ప తానేం చేయలేనని చెప్పుకొచ్చ�